రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రాజ్యసభ ఎం.పీ. మదన్ రాథోడ్ జైపూర్లో జరిగిన వేడుకలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర...
తెలంగాణా రాష్ట్రంలో సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుమానించడంపై బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. ఆ సభలోనే ఎమ్మెల్యే సబితా...
కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు పలచబడకుండా చూసుకోవాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్.డి.ఎ. అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చెప్పారు. రెండు రోజులపాటు...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితిలో లేనందున ప్రభుత్వం ఏర్పడి 52 రోజులు గడిచినా టీ.డీ.పీ. నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం...
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు...
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బుక్కైన మంత్రులందరూ లేచి నిలబడాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కోరడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనూహ్య క్షణాలను చూసింది....
రాష్ట్రంలో అధర్మం జరుగుతోందని ఆరోపిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా నిర్వహించడంపై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ.పీ. శాసనసభలో...