News Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పి.కె రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పి.కె రావుని నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంబంధిత శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ...
News Andhra Pradesh

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్

అమలాపురం మండలం , రెడ్డిపల్లి లో సుమారు 23 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది...
News India Andhra Pradesh Political

ఇంటర్నేషనల్ బెకాలారెట్ పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేయబోతున్నారు

‘పేద విద్యార్థుల పేరుతో విద్యా శాఖలో బహిరంగ అవినీతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి తెరలేపారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు....
News Andhra Pradesh Crime

విశాఖలో యువతి దారుణ హత్య

ఒకే కంపెనీలో పనిచేస్తున్న యువతి, యువకుడు ఒకరిపై ఒకరు కత్తితో దాడిచేసుకున్న ఘటనలో యువతి సువ్వాడ సుజాత అక్కడక్కడే మృతి చెందింది. విశాఖపట్నం ద్వారకానగర్ మూడో లైన్...
Andhra Pradesh Political News Culture

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు...
News Andhra Pradesh Political

ఎలక్షన్ కమిషనర్‌ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన మంత్రులు, శాసనసభ్యులు

ఎలక్షన్ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కాకినాడ రూరల్‌ శాసనసభ్యుడు కురసాల కన్నబాబు, మాజీమంత్రి...
WhatsApp Image 2023-10-17 at 3.58.03 PM
News Andhra Pradesh Political

ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి

పోస్టర్ను ఆవిష్కరించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అన్నారాము కాకినాడ యూటీఎఫ్ హోమ్ నందు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర చక్రవర్తి ఆధ్వర్యంలో… అక్టోబర్ 18వ తేదీ...