మహిళల సాధికారతకు శ్రమించిన జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత పేర్కొన్నారు. కాకినాడ 32వ డివిజన్,...
రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ప్రాథమిక వైద్య కేంద్రాలు, 104, ఫ్యామిలీ ఫిజిషియన్ వంటి కార్యక్రమాలు ద్వారా గ్రామాల స్థాయిలో ఇంటింటికి వైద్యం అందించడం...
కేంద్ర ప్రభుత్వ విధానాలపై భారత కమ్యునిస్ట్ పార్టీ, ఇతర పార్టీల నాయకుల సమన్వయంతో శుక్రవారం నిరసన తెలియజేశారు. కాకినాడ టౌన్ రైల్లే స్టేషన్ సమీపంలో నినాదాలు చేస్తూ...
ఉద్యోగన్వేషణలో ఉన్న నిరుద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఆర్థిక నేరాలకు అంతేలేకుండా పోతోంది. ఏకంగా రూ.350 కోట్లకు పైనే నిరుద్యోగుల నుంచి క్రిప్టో కరెన్సీ తదితర ఆన్లైన్...
సమర్థవంతంగా విధులు నిర్వర్తించి కాకినాడ నగరపాలక సంస్థ కీర్తి ప్రతిష్టలు పెంపొంది స్తానని కెఎంసి గ్రేడ్ వన్ కమిషనర్ ఎం ఏసుబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నగర...
కాకినాడ 16వ డివిజన్లో రూ.44 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక గోగుదానయ్యపేట 16వ...
కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఓటరు జాబితా లో ఎటువంటి పొరబాట్లకు అవకాశం లేకుండా పారదర్శక పద్ధతిలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి నివేదిక...
# అడ్డుకున్న ఐసిడిఎస్ సిబ్బంది సామర్లకోట పట్టణంలో మైనర్ బాలిక వివాహ తంతును ఐసిడిఎస్, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది అడ్డుకున్నారు. స్థానిక తోటవారి వీధికి చెందిన 16...