అమలాపురంలో హైస్కూల్ ఆవరణలో జరిగిన మానవతా స్వచ్చంద సేవాసమితి 49 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జస్టిస్ ఎన్. బాలయోగి ముఖ్యఅతిధిగా పాల్గొని...
2024 లోక్సభ ఎన్నికలు దృష్య కొన్ని నెలల ముందు భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించబోతున్నట్టు తెలిపారు. ప్రతి...
బెంగళూరు-మైసూర్ హైవే మరణాలకు నిలయమయ్యింది. ఆ మరణాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి మైసూరు కు వేళ్లే హైవేను...
సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి అధ్యక్షతన ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో అంగన్వాడీల ఉద్యమానికి...
కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు టీ.డీ.పీ.- జనసేన కలిసి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీ.డీ.పీ. నాయకులు బండారు సత్యనారాయణ, రాజప్ప, అనిత, మహ...
కాకినాడలో స్థానిక శారదా దేవి గుడి వద్దనున్న నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్...
దుమ్ములపేట లో యుపీహెచ్సీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవంలో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా,...
పారిశుద్ధ్య కార్మికులు సమ్మె, అంగన్వాడీ వర్కర్స్ సమ్మె, సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల నిరశన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ప్రజా ఉద్యమాలతో అట్టుడికిపోతున్న ప్రభుత్వం, పారిశుద్ధ్య...
నిజం తెలుసుకుని వాస్తవాలు గ్రహించి ఆరోపణలు చేస్తే హుందాగా ఉంటుందని, ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే పిచ్చివాడిగా జమ కట్టాల్సి వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్...