జగ్గంపేట మండలం లో ఎ.డి.ఏ. డివిజన్ పరిధిలో వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆవగాహన కార్యాక్రమానికి రీజనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డరేటర్ అరుణ...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ కింద అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు కావలసిన భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని రెవిన్యూ డివిజనల్...
ఏ.పీ. పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా లేబర్ కార్యాలయం ముట్టడించారు. ఈ ముట్టిడిలో ముఖ్య...
ప్రతి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ (జగనన్నకు చెబుదాం) కార్యక్రమానికి అర్జీదారులు క్రమంగా పెరుగుతున్నారు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కానప్పుడే కలెక్టరేట్ను...
తెలుగుదేశం, వైఎస్ఆర్సీ పార్టీలు ఆంధ్రప్రదేశ్కు ఎందుకు స్పెషల్ స్టేటస్ను సాదించలేకపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేడీ శీలం ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గెలుపు ఓటములు ఆయా పార్టీలు అనుసరిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న పథకాలను బట్టి ప్రభావం అవుతుంటాయి. అయితే అధికార వైఎస్ఆర్సీ పార్టీ ఇటీవల...
సావిత్రీబాయి పూలే 193వ జయంతి ఉత్సవాన్ని కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూలు గ్రౌండ్లో కాజులూరు మండల యూ.టీ.ఎఫ్. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా యూ.టీ.ఎఫ్....
సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్యఅగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకమని ఉత్తమ తీర్థస్నాన ఫలం పొందే అదృష్టమని భోగిగణపతిపీఠం పేర్కొంది. ధనుర్మాస ఆఖరి సోమవారం సందర్భంగా కాకినాడ...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు....
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లాండ్ టైటిలింగ్ ఆక్ట్ 17/2023 వలన ప్రజలకు న్యాయవాదులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని ప్రత్తిపాడు...