ఆంద్ర రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలంలో ఉన్న వంతాడ, పొదురుపాక, పాండవులపాలెం,...
ఆంద్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు కనీసం 26 వేలు పెంచాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, తదితర...
సమగ్రశిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్డు , దేవాలయం...
గండేపల్లి మండలం సూరంపాలెం లో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో స్పేస్ టెక్యాలజీ పై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి నాసా యంగ్ అనలాగ్...
గుజరాత్ వైబ్రంట్ గ్లోబల్ సమ్మిట్ పదో ఎడిషన్కు ముందు ఉత్సవ ప్రదర్శన ప్రారంభమైందని కేంద్ర మంత్రి మోడీ అన్నారు. ఈ ప్రదర్శనలో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయని...
ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ ఆధ్వర్యంలో చలో రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ ఏఐటియుసి జిల్లా...
సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పురాతన పద్ధతులతో దుర్గాప్రసాద్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్లొని తమ ప్రతిభాపాటవాలను...