OIP (2)
Exclusive

కాకినాడలో అంబేద్కర్ ఫోటో ప్రదర్శన ఏర్పాటు…

విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్...
wp6714288
Exclusive

ప్రత్తిపాడు మండలాన్ని సమీక్షంచిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు…

ఆంద్ర రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలంలో ఉన్న వంతాడ, పొదురుపాక, పాండవులపాలెం,...
AA1mMMYI
Exclusive

కాకినాడ కలక్టరేట్ వద్ద 30వ రోజు అంగన్వాడిల సమ్యె….

ఆంద్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు కనీసం 26 వేలు పెంచాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, తదితర...
WhatsApp Image 2024-01-11 at 10.24.21 AM
Exclusive

వారు విజయం సాదించారు…

సమగ్రశిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్డు , దేవాలయం...
OIP
Exclusive

ఆదిత్య కాలేజీ లో స్పేస్ టెక్యాలజీ పై అవగాహన కార్యక్రమం…

గండేపల్లి మండలం సూరంపాలెం లో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో స్పేస్ టెక్యాలజీ పై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి నాసా యంగ్ అనలాగ్...
OIP (10)
Exclusive

గుజరాత్‌లో యూ.ఏ.ఈ. అధ్యక్షుడికి ఉత్సవ స్వాగతం…

గుజరాత్ వైబ్రంట్ గ్లోబల్ సమ్మిట్ పదో ఎడిషన్‌కు ముందు ఉత్సవ ప్రదర్శన ప్రారంభమైందని కేంద్ర మంత్రి మోడీ అన్నారు. ఈ ప్రదర్శనలో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయని...
WhatsApp Image 2024-01-10 at 10.33.20 AM
Exclusive

రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడి… -ఏఐటియుసి కార్యదర్శి తోకల ప్రసాద్-

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ ఆధ్వర్యంలో చలో రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ ఏఐటియుసి జిల్లా...
OIP (9)
Exclusive

రాహుల్ గాంధీ కంటే ప్రధాని మోదీనే ఎక్కువ పాపులర్…

ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఆయన...
WhatsApp Image 2024-01-10 at 10.13.15 AM
Exclusive

పురాతన పద్ధతులతో సంక్రాంతి సంబరాలు…

సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పురాతన పద్ధతులతో దుర్గాప్రసాద్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్లొని తమ ప్రతిభాపాటవాలను...