ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్ధిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కాకినాడ జిల్లా కేంద్రం...
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా జె. వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన పార్వతిపురం మన్యం...
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్....
ఎట్టకేలకు డీఎస్సీ ప్రకటనపై ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన ముఖ్యమంత్రిని, మంత్రి బొత్స...
ఈ నెల 31వ తేది ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 13,14,15 వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య కె. పద్మరాజు తెలిపారు. స్నాతకోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను...
దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందే విధంగా, మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలను ప్రాలద్రోలే విధంగా సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ...
తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు మండలం పందలపాకలో తెలుగు దేశం పార్టీ సమావేశల కోసం నూతనంగా పార్టీ కార్యలయాన్ని నిర్మించారు. ఆ కార్యలయాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే చినరాజప్ప,...
ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రామాపురానికి చెందిన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు పి. వెంకట రమణ శుక్రవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని మంగళగిరి...