వాసుదేవ గురుస్వామి (ఉంగరాల వీర వెంకట సుబ్బారావు) ఆధ్వర్యం లో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమ దీక్షా పరులతో ప్రయాణమయ్యింది....
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శనివారం ఎయిమ్స్ భువనేశ్వర్ లో కొత్త ట్రామా సెంటర్, హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ (హెలా) యంత్రం మరియు ధర్మశాలను...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఎనిమిది మందికి దుప్పట్లు మరియు...
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా కాకినాడ జిల్లాకు నియమించిన అధికారులు తమ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా...
జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ఆదిత్య కు కాకినాడ పౌర సంక్షేమసంఘం గణపతి చిత్రపటాన్ని బహూకరించి పుష్ప గుచ్ఛంతో అభినందన లు...
కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలంలో పనిచేస్తున్న తహసీల్దార్ ఎస్.ఎల్.ఎన్. కుమారి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఇటీవల ఆమె ఏలూరు నగరానికి బదిలీ కవడంతో తోటి...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గోపాలకృష్ణ గోఖలే పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయిని, ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పీ..ఎస్ శిరోమణి...