వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏల్లవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏ.పీ....
కాకినాడ నగరం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సాంబమూర్తి నగర్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల విరాళంతో నిర్మించిన శ్రీ వైభవ వెంకతేశ్వర స్వామి...
అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను 45 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమలరావు అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్...
దళిత మహిళా సర్పంచ్ పై అక్కసు కక్కుతున్న గ్రామపంచాయితీ కార్యదర్శి పై పిఠాపురం మండలం నవాఖంద్రవాడ గ్రామ సర్పంచ్ బళ్ళ రజనీ వాణి జిల్లా పంచాయితీ అధికారినీ...
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మరోసారి ప్రభుత్వ ఉద్యోగులు దశలవారీ పోరాటానికి సిద్ధమవుతున్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల చేపట్టనున్న...
కాకినాడ నగరంలో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ పరిమళ సువాసనలు వెదజల్లాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కాకినాడ నగరానికి సుమారు 50 వేల...
విశాఖ రేంజ్ నూతన డీ.ఐ.జీ. గా విశాల్ గున్నిఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన్ని విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అదనపు ఎస్పీలు, ఏఎస్పీలు మర్యాధపూర్వకంగా కలిసి అభినందనలు...
రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని ఏర్పాటు చేయాలని, కౌలు రైతులకు పంట రుణాలు, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఇన్సూరెన్స్...
గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణం నందు ఫిబ్రవరి 14 వ తేదీన అధికజన మహాసంకల్ప సభ నిర్వహిస్తునట్లు డాక్టర్...
కాకినాడ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కాకినాడ రూరల్...