గ్రూప్ 2 పరిక్షలు యధావిధిగా ఫిబ్రవరి 25వ తేదీన జరుగుతాయని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన...
అరుదైన రోగాలకు ఆధునిక వైద్యం అందించడానికి అద్భుతమైన వేదికగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి నిలుస్తుందని జీ.జి.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. లావణ్య కుమారి అన్నారు....
పారిశ్రామిక సమ్మె, ట్రాన్స్ పోర్ట్ దేశవ్యాప్త సమ్మె కాకినాడ కె.ఎస్.పి.ఎల్ పోర్టు ఎదుట కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం బంద్ నిర్వహించిచారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ...
సేవా భారతి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాల నుండి రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్య నమస్కారాల పోటీ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం రధసప్తమి సందర్బంగా కాకినాడ గాంధీనగర్...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు...
పవరలో నిర్మించిన ట్రినిటీ మల్టీస్పెషాలిటి ఆసుపత్రి మొదటి వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ…...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల ఉత్తమ సేవలకు గాను వారికి అవార్డులు ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్...
చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ సమాజానికి అందిస్తున్న సేవా కార్యక్రమాలతో ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ఆ సంస్థకు తన వంతు సహకారాన్ని అందించాలన్న ఆశయంతో సోల్మేట్స్ వ్యవస్థాపకులు,...