అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను చూపిస్తున్నారని ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి విమర్శించారు. ఇంతకంటే...
ఏలూరులో జరగనున్న ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల బూత్ సాయి కార్యకర్తల సమావేశానికి కాకినాడ జిల్లా నుంచి 2600 మంది కార్యకర్తలు 30 బస్సుల్లో ప్రయాణం అయ్యారని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలుగు, బలహీన వర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి, సంక్షేమమే ప్రాధన్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించలనే సంకల్పంతో వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం...
మత్స్యకారుల మనసు గెలిచిన నాయకుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని, ఆయన పొరపాటున జారవిడిచిన మాటను కాపీ కట్ పేస్టులు ద్వారా అతికించి...
కాకినాడ జిల్లా వ్యాప్తంగా అత్యధిక బీసీ సామాజిక వర్గం ఉన్న కాకినాడ రూరల్ టిక్కెట్టు బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, బీసీ ఓట్లతో...
భారతదేశంలో సుమారు 2 వేల రైల్వేస్టేషన్లో ఒకేసారి ఆధునీకరణ చేపట్టడం అనేది ప్రధానమంత్రి నరేంద్ర హాయ్ మోడీ తీసుకున్న గొప్ప నిర్ణయమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర...
కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పూర్తి కావడానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి,...