ఆయిల్ చమురు సహజ వాయువు నిక్షేపాల రిగ్గింగ్ కారణంగా సముద్ర భూభాగంలో వేటవృత్తి ద్వారా మత్స్యసంపద ఆదాయం కోల్పోయిన 55వేల మంది మత్స్యకారులకు గత 14ఏళ్ల నుండి...
అయిపోయింది.. అనుకున్న అంతా అయిపోయింది.. చంద్రబాబు గారు కట్టిన సెక్రటేరియట్ను, రూ.370 కోట్లకు తాకట్టు పెట్టేసాడు. సెక్రటేరియట్ను తాకట్టు పెట్టటం అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టటమే అని...
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తామని ఆప్త ప్రతినిధులు పేర్కొన్నారు. వివిధ తరగతుల్లో చదువుతున్న...
జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న పోరాటం 28వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా డీ.ఎం.ఈ. నీ శానిటేషన్ వర్కర్ల, నాయకత్వం, సి.ఐ.టి.యు. నాయకత్వం కలిసి...
మైక్రోసాఫ్ట్ మాజీ సీ.ఈ.ఓ. బిల్ గేట్స్ తన భారత పర్యటనను ఖచ్చితంగా ఆస్వాదిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు...
ఇటీవల కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. గ్యాస్ వెలికితీత పనులు చేపట్టడంతో ఎటిమోగ, తదితర గ్రామాల మత్యకారలకు నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కాకినాడ...
డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో ఈరోజు పలు అభివృద్ధి పనులను రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. చినగడవిల్లి, పెదగడవిల్లి,...
బేవరేజ్ హమాలీల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సామర్లకోట బేవరేజ్ డిపో వద్ద హమాలీలు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలిస్ యూనియన్ రాష్ట్ర...