BB1jV5mx
Exclusive

హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన తెలుగు నటిడి నిశ్చితార్ధం…

హైదరాబాద్‌లో సన్నిహితుల సమక్షంలో తెలుగు నటుడు కిరణ్ అబ్బవరం మరియు రహస్య గోరక్ ఉంగరాలు మార్చుకున్నారు.ఇన్టాగ్రాం మరియు X లో కిరణ్ నిశ్చితార్థ వేడుక చిత్రాలను పంచుకున్నారు....
istockphoto-868748682-170667a
Exclusive

స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్ ను చేసిన గుజరాత్ విద్యాశాఖ…!!!

పదోతరగతి పరీక్షకు ముందు ముస్లిం బాలికల హిజాబ్‌లు తీసేయమని బలవంతం చేశారన్న ఆరోపణపై తల్లిదండ్రుల ఆగ్రహించడంతో గుజరాత్ విద్యాశాఖ ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్‌ను పరీక్ష నిర్వాహకురాలిగా...
volunteer11585109825
Exclusive

వాలంటీర్లకు బిగ్ షక్…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఏర్పాటుచేసిన వాలంటీర్లకు బిగ్ షక్ తగిలింది. వాలంటీర్లను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను...
ca17666e-39b6-485e-82be-f6a27cdb12b7
Exclusive

మరెన్నో సేవలు అందించాలి… -వెల్ఫేర్ ఆఫీసర్ సి.హెచ్. వెంకట్రావు-

అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రెయిన్ బో క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అలై...
WhatsApp Image 2024-03-14 at 7.16.34 PM
Exclusive

ఆటోకార్మికులకు ప్రభుత్వ పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలి…

ఆపదలోవున్నవారిని ఆదుకునే తత్వమే మానవత్వమని స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి వుండాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ గొల్లపేటలో గుండెపోటు తో తీవ్ర...
OIP (15)
Exclusive

ప్రధానికి డీ.ఎం.కే. మంత్రి బెదిరింపులు…

భారతీయ జనతా పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 72 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ వారం ప్రారంభంలో హర్యానా సీ.ఎం. పదవికి...
OIP (14)
Exclusive

గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలి… -సమయం హేమంత్ కుమార్-

గవర్నర్ కలుగచేసుకుని 2018 నోటిఫికేషన్ ప్రకారం హైకోర్టు తీర్పును అనుసరించి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత...
WhatsApp Image 2024-03-13 at 7.06.04 PM
Exclusive

భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలి…

ఎక్కడైనా కార్మికుల ఐక్యత పోరాటాలు ద్వారానే హక్కుల సాధన సాధ్యం అవుతుందని సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ అన్నారు. జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ భవిష్యత్తులో మరిన్ని...
OIP (13)
Exclusive

అక్కడినుంచే ప్రధాని రాజకీయ ప్రచారం ప్రారంభం…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భారత్ దర్శన్ సందర్భంగా ఈ నెలలో దాదాపు రూ. 8.3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల బొనాంజాను ఆవిష్కరించారు. ప్రధాని...
BB1jNnh0
Exclusive

ఎలక్టోరల్ బాండ్ల తీర్పుపై సుప్రీం కోర్టు తీర్పు…

ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును రాష్ట్రపతికి సూచించాలని కోరుతూ SCBA చీఫ్ ఆదిష్ సి అగర్వాలా రాసిన లేఖ నుండి సుప్రీం కోర్ట్...