election-commission-1200
Exclusive

హోం సెక్రటరీలను తొలగించే పనిలో ఎన్నికల సంఘం…

గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులను తొలగించాలని ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది....
BB1k1MZy
Exclusive

ఈ.డీ. సమన్లను దాటేసిన కేజ్రీవాల్…

జల్ బోర్డు విచారణ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 18న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకాలేదు. కోర్టు నుండి బెయిల్ వచ్చినప్పుడు ఈ.డీ....
cabinet-1
Exclusive

అసాధారణ రీతిలో నేడు కేబినెట్ భేటీ…

లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత ఆదివారం ఉదయం కేంద్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. సమావేశానికి సంబంధించిన నిర్దిష్ట ఎజెండాను బహిర్గతం...
BB1jZvP4
Exclusive

ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా రోహన్ జైట్లీ…

ఢిల్లీ హైకోర్టులో న్యాయవాది రోహన్ జైట్లీని కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమించింది. 13.03.2024 తేదీ నుండి ప్రారంభమయ్యే మూడు సంవత్సరాల పదవీకాలం కోసం రూపొందించబడ్డాయి. ఈ...
OIP (20)
Exclusive

సెక్యూర్డ్ బాండ్లలో రూ. 300 కోట్ల సమీకరణ… -అదానీ-

  అదానీ గ్రూప్‌కు చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన అదానీ క్యాపిటల్ 9.75% కూపన్‌ను అందజేస్తూ మూడేళ్ల సీనియర్ సెక్యూర్డ్ బాండ్లలో రూ. 300 కోట్లను...
WhatsApp Image 2024-03-16 at 6.36.10 PM (1)
Exclusive

జగ్గంపేటలో ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమం…

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం...
WhatsApp Image 2024-03-15 at 4.00.16 PM
Exclusive

ఆంధ్ర యూనివర్సిటీ లో లేబర్లకు న్యాయం చేయాలి…

మంత్రి బొత్స ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి ఆంధ్ర యూనివర్సిటీ లో హాస్టల్ డైలీ వేజ్ లేబర్లకు న్యాయం చేయాలి మంత్రిని కోరామని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ....
WhatsApp Image 2024-03-15 at 2.09.24 PM
Exclusive

మాజీ ఆర్ధిక శాఖ మంత్రి ని కలిసిన కాపు జే.ఏ.సీ. నాయుకులు…

కాకినాడ జిల్లా తుని లో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని కాపు జే.ఏ.సీ. నాయుకులు, ఆంధ్ర కాపు...
WhatsApp Image 2024-03-15 at 2.55.12 PM
Exclusive

RTI దరఖాస్తు దారుడిపై దాడిని ఖండిచాలి… -జే.ఏ.సీ. అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్-

ఆంధ్ర ప్రదేశ్ ఆర్.టీ.ఐ. జే.ఏ.సీ. ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అదనపు ఎస్.పీ. ని కలిసి ఏర్.టీ.ఐ. దరఖాస్తుదారుడు పై జరిగిన దాడిని వివరించి ఫిర్యాదు ఇచ్చారు. గత...
WhatsApp Image 2024-03-15 at 11.28.06 AM
Exclusive

ఐక్యతే బీసీలకు బలం…

ఐక్యతే శెట్టిబలిజ కులస్తుల బలమని రాష్ట్ర సమాచార పౌరసంబంధ, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ కాలనీ మార్కెట్...