నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్లో రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్డు షో లో ప్రియాంక గాంధీ అతనితో కలిసి ఉన్నారు. కాంగ్రెస్...
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దినేష్ వాఘేలా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గోవాలో మరణించారని పార్టీ నాయకుడు తెలిపారు. వాఘేలా పనాజీలోని తన నివాసంలో తుదిశ్వాస...
గతవారం మైసూరు, చామరాజనగర్ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు హెచ్.డి. కోటేలోని ఓ రిసార్ట్లో సీనియర్ నేతలు సన్నిహితులతో కలిసి వ్యూహాలు రచించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం నాడు...
మూడవసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలోని బీ.జే.పీ. కార్యకర్తలను ప్రతి పోలింగ్ బూత్లో గత రికార్డులను బద్దలు కొట్టాలని...
ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేసి వాలంటీర్ల తో ప్రభుత్వ కార్యకలాపాలు చేపట్టడం వలన ఎన్నికల కమీషన్ నిబంధనలతో రెండు నెలల పాటు ప్రజలు ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో...
ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో...
మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం,...