WhatsApp Image 2024-04-04 at 11.51.41 AM
Exclusive

పించను కష్టాలు…!!

సామాజిక పించన్ల సొమ్ము డ్రా చేయటంలో ఆలస్యం, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపధ్యంలో వృద్దులు తమ పించన్ల కోసం సచివాలయాలకు తిరగలేక అవస్థలు పడుతున్నారు
OIP (15)
Exclusive

కేరళలోని వాయనాడ్‌లో రోడ్‌షో నిర్వహించిన రాహుల్ గాంధీ…

నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్డు షో లో ప్రియాంక గాంధీ అతనితో కలిసి ఉన్నారు. కాంగ్రెస్...
WhatsApp Image 2024-04-03 at 9.17.17 AM
Exclusive

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం… తల్లిని కొట్టిన కొడుకు…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఒక ఘటన చోటుచేసుకుంది. బులందహర్ జిల్లాకు చెందిన దుర్గేష్ శర్మ అనే అబ్బాయి తన తల్లి పై దాడిగి దిగాడు. చేతిలో...
th (1)
Exclusive

ఆమ్ ఆద్మీ పార్టీ లో విషాదం…

ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దినేష్ వాఘేలా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గోవాలో మరణించారని పార్టీ నాయకుడు తెలిపారు. వాఘేలా పనాజీలోని తన నివాసంలో తుదిశ్వాస...
OIP (14)
Exclusive

రేపటినుంచే పెంన్సన్ పంపిణీ…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలు దృష్య పెన్షన్ల పంపిణీలో విధి విధానాలను ఏ.పీ. ప్రభుత్వం జారీ చేసింది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6...
Siddharamaiah-k7jF--621x414@LiveMint
Exclusive

మైసూరు, చామరాజనగర్‌లో కాంగ్రెస్‌ అధినేత, సీ.ఎం. …

గతవారం మైసూరు, చామరాజనగర్‌ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు హెచ్‌.డి. కోటేలోని ఓ రిసార్ట్‌లో సీనియర్‌ నేతలు సన్నిహితులతో కలిసి వ్యూహాలు రచించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం నాడు...
prime-minister-narendra-modi
Exclusive

కార్యకర్తలతో వర్చువల్ ఇంటరాక్షన్‌లో మోడీ…

మూడవసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలోని బీ.జే.పీ. కార్యకర్తలను ప్రతి పోలింగ్ బూత్‌లో గత రికార్డులను బద్దలు కొట్టాలని...
maxresdefault (2)
Exclusive

ఫించన్ల పంపిణీలో రాజకీయ చెలగాటం తగదు… -పౌర సంక్షేమ సంఘం-

ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేసి వాలంటీర్ల తో ప్రభుత్వ కార్యకలాపాలు చేపట్టడం వలన ఎన్నికల కమీషన్ నిబంధనలతో రెండు నెలల పాటు ప్రజలు ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో...
AP Volunteers Distributing Pensions To Pensioners Photo Gallery_1
Exclusive

ఎన్నికల విధులో వాలంటీర్లను దూరంగా ఉంచాలని… -ఎలెక్షన్ కమీషన్-

ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో...
wp7345526
Exclusive

మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి…

మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం,...