దివంగత కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామ మూర్తి అంత్యక్రియలను సోమవారం ఉదయం 11.30నిమిషాలకు స్థానిక విజ్జపురెడ్డి హిందూ స్మశాన వాటిక లో నిర్వహించారు. ఈ...
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కాలం చేసినప్పుడు ఆర్.డి.వో., ఎం.ఆర్.వో. లను పంపించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే గౌరవ రీతిగా స్థానిక ప్రభుత్వాలు ప్రణాలికలు తీసుకు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయభేరి సభను ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా ఆయన అనకాపల్లి అభివృద్ధి ప్రణాళికతో వరాల జల్లులు కురిపించారు....
వై.ఎస్.ఆర్.సీ.పీ. అధ్యక్షుడు వై.ఎస్. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిబంధనలను ఉల్లంఘించి టీ.డీ.పీ. అధినేత చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను తప్పుపడుతూ.....
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లతపై ప్రధాని నరేంద్ర మోదీ తన దృష్టిని పెంచారు. 49 ఏళ్ల క్లాసికల్ డ్యాన్సర్...
కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తోట నవీన్ ఇంటివద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నవీన్ తో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు,...
తెలంగాణ రాష్ట్రంలో ఘోర అగ్న ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలోని రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ లో మరమ్మతు...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రజల మధ్య సంపద పంపిణీని నిర్ధారించడానికి ఆర్థిక మరియు సంస్థాగత సర్వే నిర్వహిస్తుందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ...