OIP (38)
Exclusive

భారతదేశం, పాకిస్తాన్‌ల వివాదాల నివారణకు ప్రోత్సాహిస్తున్నాం… -యూ.ఎస్.-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు కొత్త భారతదేశం వెనుకాడదు అనే వ్యాఖ్యల మధ్య అమెరికా భారతదేశం, పాకిస్తాన్‌ల...
WhatsApp Image 2024-04-17 at 11.43.28 AM
Exclusive

గొల్లప్రోలులో కూటమి పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యలయ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ ప్రధాన...
WhatsApp Image 2024-04-16 at 5.14.38 PM
Exclusive

శిరోమండనం తీర్పు పై పిట్టా వరప్రసాద్ హర్షం వ్యక్తం…

దళితుల ఆత్మగౌరవం నిలిపిన తీర్పు. 28 సంవత్సరాల తర్వాత అనేక పోరాటాల ఫలితంగా వెంకటాయపాలెం శిరోమండన బాధితులకు న్యాయం జరిగింది. 1996 డిసెంబర్ 26న దళిత యువకులకు...
WhatsApp Image 2024-04-16 at 5.11.26 PM
Exclusive

టి.ఎస్.ఎన్. రాజు వల్లే శిరోముండనం కేసు వెలుగు చూసింది… -పౌరసంక్షేమసంఘం-

రామచంద్రపురంలో 1996 డిసెంబర్ 29వ తేదీన జరిగిన శిరోముండనం కేసు 27 ఏళ్ల తర్వాత శిక్షార్హం కావడం ఆ కేసును అత్యంత సాహసంగా వెలుగులోకి తెచ్చిన దివంగత...
WhatsApp Image 2024-04-16 at 5.02.38 PM
Exclusive

భీమవరం వెంప గ్రామంలో ఆటో మేటిక్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు…

భీమవరం వెంప గ్రామంలో ఎడప్ట్ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ అమెరికా వారు ఆటో మేటిక్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్లేంట్ ను విష్ణు...
th (12)
Exclusive

శ్రీనగర్‌లోని జీలం నదిలో పడవ బోల్తా…

శ్రీనగర్‌లోని గండ్‌బాల్ ప్రాంతంలోని జీలం నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నదిలో పడవ బోల్తా పడడంతో పడవలో ఉన్నవారిలో 10 మంది పైగా గల్లంతయ్యారు. విషయం తేలుసుకున్న...
Flag_of_Pakistan.svg
Exclusive

భారత వ్యతిరేక వ్యక్తులపై లక్షిత దాడులు…

పాకిస్తాన్‌లో ఇటీవలి సంఘటనలు, ముఖ్యంగా లాహోర్‌ లో భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం ఆందోళనలు, అనిశ్చితి వాతావరణాన్ని...
WhatsApp Image 2024-04-16 at 8.47.16 AM
Exclusive

ఓకే కాన్పు… ఇద్దరు తల్లులు… ఆరుగురు పిల్లలు…!

కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి లో అరుదైన వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి చొరవ,...
Maharashtra-Kisan-990x557
Exclusive

తెలంగాణలో ఇద్దరు రైతులు ఆత్మహత్య…

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కుకునూరుపల్లి కి చెందిన పాల పరమేశ్ గౌడ్ అనే రైతు వ్యవసాయం నిమిత్తం బ్యాంక్ రుణం తీసుకున్నారు. వ్యావసాయం చేస్తుండగా...
OIF (11)
Exclusive

ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో పాకిస్తాన్ వైఫల్యంపై రాజ్‌నాథ్ సింగ్ స్పందన…

ఉగ్రవాదాన్ని అరికట్టడం ఇస్లామాబాద్‌కు చేతకాదని పాకిస్థాన్‌ భావిస్తే భారత్‌ తన భూభాగం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సహకరిస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ ప్రతిపాదనకు...