octafx.com వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అక్రమ ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ కేసు విచారణలో భాగంగా ముంబై, చెన్నై, కోల్కతా మరియు ఢిల్లీలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్వయంతో...
వై.సీ.పీ. అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందని జనసేన, టీ.డీ.పీ., బీ.జేపీ. రాష్ట్ర మహిళా నేతలు విమర్శించారు . శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర...
టెస్లా మార్కెట్ను భారత్లో విస్తరించేందుకు ఎలన్ మస్క్ ఢిల్లీని పర్యటించాలనుకున్న విషయం తెలిసిందే. అయితే టెస్లాలో భారీ బాధ్యతల కారణంగా పర్యటనను వాయిదా వేస్తున్నట్లు ఎలోన్ మస్క్...
తీహార్ జైలు అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనకు మందులు ఇవ్వకుండా చేశారని, తాను ఉద్దేశపూర్వకంగా ఎక్కువ తింటున్నానంటూ కోర్టుకు అబద్ధం చెబుతున్నారని ఆరోపిస్తూ.. తనకు ఇన్సులిన్...
వైద్య ఆరోగ్య రంగంలో జగన్ ప్రభుత్వం కీలకమైన ఆవిష్కరణలు చేపట్టి పేదలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి...
పొరుగువారితో యుద్ధాలు చేయకండి… స్నేహం యొక్క తలుపులు తెరవండి… మీ హృదయాల తలుపులు తెరవండని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ శుక్రవారం ఇస్లామాబాద్లోని కొత్త ప్రభుత్వం...
భారత నౌకాదళ తదుపరి చీఫ్గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. త్రిపాఠి తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేసిన...
తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పక్షాన సమన్వయ బాధ్యతలను తమ్మినేని వెంకటేశ్వర్లుకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం...
కేరళలో జరిగిన మాక్పోల్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ఈ.వీ.ఎం. లో బీ.జే.పీ. కి అనుకూలంగా అదనపు ఓట్లు నమోదయ్యాయన్న ఆరోపణపై విచారణ జరిపించాలని ఏప్రిల్ 18న...
రాజ్కుంద్రా, శిల్పాశెట్టిల రూ.97 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ.డీ. ఒక పోస్ట్లో ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో మనీలాండరింగ్ నిరోధక చట్టం,...