ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో COVID-19 కేసుల సంఖ్య పెరిగింది. COVID-19 2020లో అన్ని దేశాలలో కేసుల పెరుగుదడంతో ఒక మహమ్మారిగా ప్రకటించబడింది. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా కేసుల...
బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ బుధవారం జాతీయ ఎన్నికల తేదీని ప్రకటించారు. యూ.కే. లో ప్రభుత్వాన్ని ఎవరు నిర్వహించాలో నిర్ణయించే రోజుగా జూలై 4ని ఎంపిక...
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. నటుడు బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని కే.డీ. ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆసుపత్రిలో చేరడానికి గల...
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ.డి. అరెస్టును సవాల్ చేస్తూ.. మధ్యంతర బెయిల్ను కోరుతూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు...
ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను బెదిరిస్తూ గ్రాఫిటీ రాసినందుకు గాను 32 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాజీవ్...
కాకినాడ సిటీలోని పి.ఆర్. కాలేజీ, మెక్లారిన్ హైస్కూల్ నడుమ రహదారుల్లో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ లోకి ప్రజారోగ్య సంక్షేమం దృష్ట్యా మోటారు వాహనాల ప్రవేశం నిషేధించాలని...
కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం బురదకోట పంచాయతీలో గల మారుమూల గ్రామమైన ఉలి గోగుల లో 35 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే వారికి త్రాగునీరు లేక మురుగు...
బెంగళూరు విమానాశ్రయ అధికారులు కొత్త రుసుము విధానాన్ని రద్దు చేశారు. ప్రైవేట్, వాణిజ్య వాహనాలు విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి కొంత మొత్తాన్ని చెల్లించడాన్ని తప్పనిసరి చేసింది. బెంగళూరులోని...