న్యూఢిల్లీలోని బీ.జే.పీ. పార్లమెంటరీ పార్టీ శుక్రవారం ఒడిశా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన ఎన్నికలలో రాష్ట్ర అసెంబ్లీలోని 147 స్థానాలకు గాను 78...
ఆర్.బీ.ఐ. గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు 2024-25 రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని సమర్పించారు. మంగళవారం ప్రారంభమైన ఆర్.బీ.ఐ. మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల సమావేశం...
ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ నుండి ఎన్నికలలో పోటీ చేయబోతున్నారని నిఘర్గాలు తెలిపాయి. రాయ్బరేలీ, వాయనాడ్ ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ...
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం జూన్ 9వ తేదీనా కరారు చేసారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన...
భారతదేశం నీటి స్థాయిలలో ఆందోళనకరమైన తగ్గుదలని ఎదుర్కొంటోంది. అధికారిక మూలాల ప్రకారం… 150 ప్రధాన రిజర్వాయర్ల నుండి వచ్చిన డేటా మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 39.765...
మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ తదితరుల విగ్రహాలను పార్లమెంటు ఆవరణలో తరలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పై దాడి చేసింది....
భారతీయ రైల్వేలు సమూహ రవాణాకు పర్యావరణ అనుకూల సాధనం. పర్యావరణ పరిరక్షణ కోసం, రైల్వేలు కాలుష్యం ఉద్గారాలను తగ్గించడం, వనరులు మరియు ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం మరియు...
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ట్రెక్కర్లు తప్పిపోయిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. సహాయక చర్యలు వరుసగా రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 13 మంది...
గడిచిన ఐదు సంవత్సరాలు నిరుద్యోగయువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా ఆపేశారు, 19 కోర్సులను ఎత్తివేసి, విద్యార్థులను చదువుకు దూరం చేశారని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర...