జమ్ము కాశ్మిర్ లోని రియాసి జిల్లాలో ప్రయాణీకుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది మరణించన విషయం విదితమే. అంతేకాకుండా 41 మంది గాయపడ్డారు. ఇది జరిగిన...
ప్రస్తుత జనరల్ మనోజ్ పాండే తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ స్టాఫ్ తదుపరి చీఫ్గా నియమితులవుతున్నారని ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటించిడంతో కీలక నియామకంపై...
అత్యధిక మెజార్టీతో లోక్సభకు ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు రకీబుల్ హుస్సేన్ జూన్ 11న అస్సాం అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్, పలువురు...
మంగళవారం బీ.జే.పీ. శాసనసభా పక్ష సమావేశంలో మోహన్ చరణ్ మాఝీ ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. జూన్ 12న జరిగే ప్రమాణ...
రాష్ట్రంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ మంగళవారం కేంద్ర పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్,...
సుప్రీంకోర్టు మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నీట్ యుజి విద్యార్థుల కోసం కళాశాలల కౌన్సెలింగ్ను నిలిపివేయడానికి నిరాకరించింది. పరీక్ష...
NEET-UG 2024 రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం నోటీసు జారీ చేసింది. అయితే కౌన్సెలింగ్పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. 10 మంది నీట్ అభ్యర్థులు దాఖలు చేసిన...
ఆంధ్రప్రదేశ్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడును జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్.డీ.ఏ. మంగళవారం ఎన్నుకుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం… నాయుడు ఇతర...
పార్లమెంటరీ వ్యవహారాల పోర్ట్ఫోలియో కేటాయింపులు అవిశ్వాసాన్ని ప్రేరేపిస్తున్నాయని, గత దశాబ్ద కాలంగా పార్లమెంట్ను తాను ఎలా నడిపించానో దానికి భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు పనిచేయాలని...
మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది ప్రయాణిస్తున్న విమానం సోమవారం నిర్ణీత సమయానికి ల్యాండ్ కాకుండా అదృశ్యమైంది. అధ్యక్ష కార్యాలయం, క్యాబినెట్...