rahul
Exclusive

ప్రధాని మోదీ పై విరుచుకుపడ్డ రాహూల్ గాంధీ…

నీట్-యూజీ 2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ఎం.పీ. రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించారు. కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
Bhavani-Revanna
Exclusive

భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు.. .

బాధితురాలి అపహరణ కేసులో లైంగిక వేధింపుల నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లు బార్ అండ్...
SC
Exclusive

నీట్‌-యూజీ 2024 అభ్యర్ధనలపై ఎన్.టీ.ఏ., కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ…

నీట్‌-యూజీ 2024లో పేపర్ లీకేజీలు మరియు అవకతవకలకు సంబంధించిన అభ్యర్ధనలను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్.టీ.ఏ. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది....
PM-Modi-In-Varanasi
Exclusive

వారణాసిని సందర్శించనున్న ప్రధాని మోదీ…

భారత ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా తన ఎన్నికల నియోజకవర్గం వారణాసిని సందర్శించనున్నారు....
7cover_p4xh
Exclusive

గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య కేసులో కొత్త మలుపు…

అమెరికా గడ్డపై సిక్కు వేర్పాటువాదిపై హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జాతీయుడు శుక్రవారం చెక్ రిపబ్లిక్ నుండి అమెరికాకు రప్పించబడిన కొద్ది రోజుల తర్వాత...
indigo
Exclusive

అధిక ఉష్ట్రోగ్రతతో ఇండిగో విమానం లేట్…

భారత దేశ రాజధానిని పట్టి పీడిస్తున్న తీవ్రమైన వేడిగాలుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయానికి రెండు అంతరాయాలు ఎదురయ్యాయి. మొదటి సందర్భంలో ప్రయాణికులు ఎక్కిన తర్వాత కూడా ఇండిగో...
mamata
Exclusive

బీ.జే.పీ. ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తుంది… -మమతా బెనర్జీ-

ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు ఉద్యోగుల మరణానికి దారితీసిన పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంపై ప్రతిపక్షాల ఇండియా బ్లాక్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై...
isr
Exclusive

యుద్ధ మంత్రివర్గాన్ని రద్దు చేసిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి…

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా దేశం యొక్క సైనిక ప్రచారాలను నిర్వహించడానికి అక్టోబర్ 11 న రూపొందించిన ఆరుగురు సభ్యుల యుద్ధ...
rain
Exclusive

ఏ.పీ. లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం…

రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్...
haj
Exclusive

సౌదీ అరేబియాలో విషాదం… 14 మంది హజ్ యాత్రికులు మృతి…!!!

సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్లిన జోర్డాన్ యాత్రికులు తీవ్రమైన వేడిగాలుల కారణంగా 14 మంది మరణించారని ఆక్కడ అధికారులు తెలిపారు. జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ...