జూన్ 20, 21 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్న ప్రధాని మోదీ…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 20, 21 వ తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. జూన్ 20న సాయంత్రం 6 గంటలకు, శ్రీనగర్లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్...









