నేపాల్లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర విషాద చోటుచేసుకుంది. మదన్-ఆష్రిత్ హైవేపై భారీ కొండచరియలు విరిగిపడటంతో 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలోకి...
న్యూఢిల్లీ కేంద్ర బడ్జెట్కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆర్థికవేత్తలతో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, వృద్ధిని పెంచే ఆలోచనలపై చర్చించారు. ముందుగా ఆయన ప్రముఖ ఆర్థికవేత్తలతో...
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే...
ప్రస్తుతం జమ్మూ & కశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్లను...
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని లుటియన్స్లోని 28 తుగ్లక్ క్రెసెంట్లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసినట్లు...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశాలపై విదేశాంగ శాఖ బహిరంగంగా వ్యక్తం చేసిన ఆందోళనల మధ్య అమెరికా భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా చూడడం...
బద్రీనాథ్ లోని జోగిధార వద్ద కొండచరియలు విరిగిపడటంతో గత మూడు రోజులుగా బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసి వేయడంతో హిమాలయ దేవాలయం, హేమకుండ్ సాహిబ్కు వెళ్లే యాత్రికులకు...
ఆస్తివిలువ ఆధారిత పన్ను విధింపులో భూముల రిజిస్ట్రేషన్ రేట్లు అసమంజసంగా వుండడం వలన రేట్ పేయర్లు తీవ్రంగా నష్ట పోతున్నారని పౌర సంక్షేమ సంఘం తీవ్ర నిరసన...
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి కీలక మిత్రపక్షమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో...