nepal
Exclusive

నేపాల్‌లో ఘోర విషాదం… నదిలోకి కొట్టుకుపోయిన రెండు బస్సులు…

నేపాల్‌లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర విషాద చోటుచేసుకుంది. మదన్-ఆష్రిత్ హైవేపై భారీ కొండచరియలు విరిగిపడటంతో 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలోకి...
mm
Exclusive

ఆర్థికవేత్తలతో సమావేశమైన ప్రధాని మోదీ…

న్యూఢిల్లీ కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆర్థికవేత్తలతో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, వృద్ధిని పెంచే ఆలోచనలపై చర్చించారు. ముందుగా ఆయన ప్రముఖ ఆర్థికవేత్తలతో...
Kejriwal
Exclusive

90 రోజులకు పైగా బాధపడ్డాను… -అరవింద్ కేజ్రీవాల్‌-

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే...
exl
Exclusive

సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్న జస్టిస్ హిమా కోహ్లీ…

ప్రస్తుతం జమ్మూ & కశ్మీర్‌, లడఖ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. కోటీశ్వర్‌ సింగ్‌, మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లను...
smriti_b8d8069a30
Exclusive

అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ…

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని లుటియన్స్‌లోని 28 తుగ్లక్ క్రెసెంట్‌లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసినట్లు...
narendra-modi-1543640760
Exclusive

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించడానికి కీలకపాత్ర పోషించిన న్యూ ఢిల్లీ…

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశాలపై విదేశాంగ శాఖ బహిరంగంగా వ్యక్తం చేసిన ఆందోళనల మధ్య అమెరికా భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా చూడడం...
ex
Exclusive

బద్రీనాథ్ లో విరిగిపడ్డ కొండ చర్యలు…

బద్రీనాథ్ లోని జోగిధార వద్ద కొండచరియలు విరిగిపడటంతో గత మూడు రోజులుగా బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసి వేయడంతో హిమాలయ దేవాలయం, హేమకుండ్ సాహిబ్‌కు వెళ్లే యాత్రికులకు...
pallivelugu
Exclusive

పల్లెవెలుగు బస్ రేట్లను తగ్గించాలి… -పౌరసంక్షేమ సంఘం-

పల్లె వెలుగు బస్సుల్లో అల్ట్రా బస్ వేరయా అన్నట్టుగా రూ.10 ల అదనపు ధర వసూలు చేయడం దోపిడీ చందంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది....
registration
Exclusive

ఇంటిపన్నులు నియంత్రిస్తామన్న ఎన్.డి.ఎ. హమీ అమలుచేయాలి…

ఆస్తివిలువ ఆధారిత పన్ను విధింపులో భూముల రిజిస్ట్రేషన్ రేట్లు అసమంజసంగా వుండడం వలన రేట్ పేయర్లు తీవ్రంగా నష్ట పోతున్నారని పౌర సంక్షేమ సంఘం తీవ్ర నిరసన...
ap-cm-addresses-media_ee8b2628-250e-11e9-b3a2-37e00a7683f5
Exclusive

60,000 కోట్ల పెట్టుబడితో ఆంధ్రాలో చమురు శుద్ధి కర్మాగారం…

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి కీలక మిత్రపక్షమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో...