జీ.జీ.హెచ్. మెస్స్ కార్మికుల సమస్యలమీద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. ధర్నా ఉద్దేశించి సీ.ఐ.టీ.యూ. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జీ.జీ.హెచ్....
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందికి పెద్దాపురం కోర్టు ఒక్కొక్కరికి రూ. 40 వేలు వంతున జరిమానా విధించిందని జగ్గంపేట సీఐ లక్ష్మణరావు తెలిపారు. గత...
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. డాక్టర్...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ( పి.ఎమ్.జె.ఏ.వై. )లో భాగంగా అర్హులైన వారందరినీ ఆయుష్మాన్ హెల్త్ కార్డులో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం...
కలప మండలంలో పెనుగుదురు పీ.హెచ్.సీ. లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పీ.హెచ్.సీ అధికారుల సమాచారంతో జగన్నాధపురం అగ్ని మాపక అధికారులు ఘలనా స్తలానికి చేరుకొని ఆ...
దాదాపు రూ. 38 కోట్ల రూపాయిలతో రాజానగరం నియోజరవర్గంలో ఇరిగేషన్ పనులకు మరమ్మత్తులు చేపట్టనున్నట్లు ఎమ్.ఎల్.ఏ. జక్కంపూగి రాజా ఒక కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన...
కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిచేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు....
జిల్లాలో ఖరీఫ్ కోతలు పూర్తయినందున రబీ సంబంధించి వరి విత్తనాలు జల్లుకొనే విధంగా రైతులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. అమలాపురం జిల్లా...
సేవా దృక్పథంతో పనిచేసే రెడ్ క్రాస్ సంస్థకు సహకారం అందిస్తే సామాన్య ప్రజానీకానికి అవసరమైన సేవలు అందించవచ్చని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, రెడ్...