కాకినాడ లో పీ.ఆర్. కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగులకు డిజిటల్ విద్యపై ఉపాధ్యాయులకు, ఐ.ఈ.ఆర్.పీ. లకు శిక్షణ కార్యాక్రమన్నా నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య...
అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లాలో కాకినాడ గాంధీ భవన్ లొ సమావేశాన్ని కొల్లేటి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా...
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కే.ఎస్. జవహర్ రెడ్డి జిల్లా...
తుఫాన్ హెచ్చరికల నేపద్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సీ.హెచ్. నాగనరసింహారావు సంబంధిత అదికారులను ఆదేశించారు. స్థానిక...
సాధారణ ఎన్నికలకు సంబంధించి వల్నరబుల్ ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సెక్టార్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా...
కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న స్పందన హాల్లో వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం జిల్లా ఎయిడ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగింది....