సామర్లకోట రైల్వే కొత్త సీ.ఎం.పీ. డాక్టర్ గా పీ. చెన్నకేశవరెడ్డి సామర్లకోట రైల్వే ప్రభుత్వ ఆసుపత్రిలో భాద్యతలు స్వీకరించారు. ఈ. సందర్భంగా భాద్యతలు స్వీకరించిన డాక్టర్ చిన్న...
అమలాపురం మండలంలో శెట్టి బలిజీల వన సమారాధన కార్యాక్రమాన్ని నిర్వహించారు. అయినవిల్లి మండలం శెట్టి బలిజ నాయకులు, యువకులు ముక్తేశ్వరం కూడలు నందు అధిక సంఖ్యలో ఏర్పడ్టారు....
గొల్లప్రోలు క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో ట్రినిటి హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం స్ధానిక ఆర్.సి.యమ్ చర్చ్ గ్రౌండ్...
సమాజంలో తలెత్తే సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విశేష కృషి చేస్తున్న పాత్రికేయులకు ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు....
మామిడికూదురు మండలంలో తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులు పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని రైతులు అందరూ కలిసి...
మిచౌంగ్ తుఫాన్ కారణంగా పోతులురు పరిసర ప్రాంతాలన్ని నీట మునిగాయి. మోకాలిలోతు నీటితో మునిగిన శరభవరం ఆర్ అండ్ బి రోడ్డును పరిష్కారించాలని గ్రామీణులు కోరుతున్నారు. తుఫాన్...
మిచంగ్ తూఫాన్ కారణంగా అమలాపురం నియోజకవర్గ పరిధిలో పంట నష్ట పోయిన రైతులు అధికారుల పై ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. అధికారుల నిర్లక్షంగా పనులు చేపట్టడంపై ఆంధోళన...
తుఫాన్ కు గురయిన అమలాపురం పరివర ప్రాంతాలను మంత్రి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ పరిధిలో పలుచోట్ల లాకులు వద్ద పేరుకు పోయిన...