ఎం.ఎల్.సీ. షేక్ సాబ్జీ ఆకస్మిక మరణం కుటుంభ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం ప్రభుత్వ విద్యారంగ పటిష్టతకు, ఉపాధ్యాయ ఉద్యోగుల ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం...
క్యాన్సర్ తో బాదపడుతున్న చిన్నారి కోరికను బంజారా హిల్స్ పోలీసులు నెరవేర్చారు. గుంటూరు కి చెందిన అనుపోజు బ్రహ్మం, తల్లీ లక్ష్మి దంపతుల కి చెందిన రెండవ...
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నందున దీని ద్వారా ప్రజల ఆస్తులకు పెనుముప్పు పొంచి ఉందని, న్యాయస్థానాలు చేయాల్సిన కార్యకలాపాలను రెవిన్యూ శాఖకు బదిలీ చేయడం దారుణం...
పెద్దాపురం మండలం గోరింటలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని క్రీస్తుసంఘం కృపానిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రినిటీ హాస్పటల్ డైరెక్టర్, ఆన్ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఉచిత...
జావా ప్లమ్లో అనేక పోషలుఉంటాయి. జావా ప్లమ్స్ సాధారణంగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి. కేలరీలు, తక్కువ కొవ్వుతో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ప్రధానంగా చక్కెరల...
జమ్మూ-కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్పై భారతదేశ దృఢమైన వైఖరి పాకిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని షాక్ కి గురుచేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీ.ఓ.కే. పై...
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న 56 సబ్ ప్లాన్ గ్రామాలను ఐ.టీ.డీ.ఏ. లో వీళ్లను చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం...
భారతదేశంలో 237 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసులు 1,185 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల సంఖ్య 5,33,309గా...
విజయవాడలో రాష్ట్ర జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మైనింగ్) గోపాలకృష్ణ ద్వివేది హాజరయ్యారు. ఈ...