ఢిల్లీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్త కార్యదర్శి ముగ్దా సింహనాను కాకినాడ ఎం.పీ. వంగా గీతా విశ్వనాధ్ కలిశారు. కాకినాడ పట్టణంలో అత్యంత పురాతమైన...
దేశంలో ప్రజాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న బీ.జే.పీ. పార్టీని, రాష్ట్రం లో వై.సీ.పీ. పార్టీలను పథవినుంచి దింపడమే లక్ష్యం గా ఆర్.పి.ఐ (అంబేద్కర్ ) ప్రజలను చైతన్యం...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారికి రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సబ్సిడీ పథకం ద్వారా కందిపప్పు అందించేందుకు...
కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కారుణ్య నియామకాల కింద 9 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో...
సమాజంలో ఎటువంటి ఆదరణ లభించక నిరాధారణకు గురైన కుటుంబ సభ్యులకు, దివ్యాంగులకు, ప్రాణాంతక వ్యాధులతో సతమతమవుతున్న చిన్నారులకు బాసటగా చేయూత స్వచ్ఛంద సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టడం...
కువైట్ రాష్ట్ర ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు కన్నుమూసిన కారణంగా దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశం అంతటా భారత...
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడి కార్యకర్తలు సమస్యలను పరిష్కరించాలే కాని వారికి పంచాయతీరాజ్ ఉద్యోగులకు మధ్య తగాదాలు పెట్టడం సమంజసంకాదని అంగన్వాడి రాష్ట్ర అధ్యక్షురాలు జిల్లా పరిషత్...