అంగన్వాడిలు చేస్తున్న న్యాయ పోరాటం 11వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుతవపరంగా ఎటువంటి హామీలు రాకపోవడంతో అంగన్వాడీ లు సరికొత్త రీతిలో తమ నిరసనను తెలిపారు. తుని...
వర్షాలతో తమిళనాడు ప్రజలు పోరాడుతున్న సమయంలో సీ.ఎం. ఎం.కే. స్టాలిన్ ఢిల్లీలో జరిగిన భారత కూటమి సమావేశానికి హాజరయ్యారని ఐ.ఎం.డీ. సకాలంలో హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమైందని...
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కలిశారు. ఆయన తన పార్టీ అధ్యక్షుడు హెచ్.డి. దేవెగౌడతో కలిసి...
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు బీ.జే.పీ. దక్షిణాదిలోని బస్తర్ డివిజన్కు చెందిన ఎమ్మెల్యే కిరణ్ సింగ్ దేవ్ను రాష్ట్ర చీఫ్గా నియమించడం జరిగింది. ఇటీవల ఉత్తర...
అంగన్వాడి వర్కర్ల సమస్యలపై పది రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు, కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. అయినా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం కలగలేదని...
ఎస్. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు వై.ఎస్.ఆర్.సీ.పీ. నేతలు, పార్టీ మద్దతుదారులతో సహా తాడేపల్లిలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్...
ఏలూరు జిల్లాలో పోలవరం జాతీయ ప్రాజెక్టును రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్లాల్ పాటిల్ సందర్శించారు. అక్కడ స్థానికులతో ఆయన...
జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమావేశం కర్నూల్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. దళిత, గిరిజన ప్రజల సమస్యలను పరిష్కరించాలి డి.వి.ఎమ్.సి సభ్యులు ఎరుకల...
బలభద్రపురంలో అభివృద్ధి పనులు చేపట్టారు. వై.సీ.పీ. కన్వీనర్ నల్లమిల్లి వెంకట రెడ్డి, సర్పంచ్ బుంగా రామారావు నేతృత్వం లో అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం లో...
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్యా నగర పాలక సంస్థ ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధతను పరిశీలిస్తోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్...