గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడలు నల్లపాడు లయోలాలో...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోడివారి పేటలో సీ.సీ.రోడ్డు నిర్మాణానికి జీ.జీ.ఎం.పీ. నిధులలో రూ.5 లక్షలు రూపాయిలను ఈ నిర్మణానికి కేటాయించారు. సీ.సీ.రోడ్డు...
కాకినాడ నగరం రామారావుపేటలో ఉన్న ప్రెస్ క్లబ్ భవనంలో కార్యదర్శులు అచ్యుత రామారావు, గునిపే శోభన్ బాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో బాగంగా...
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పరిసత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా...
వై.ఎస్.ఆర్. కడప జిల్లాలో బద్వేలు నియోజకవర్గం గోపవరంలో రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మించిన సెంచురీ ప్లై ఇండస్ట్రీ పరిశ్రమ యూనిట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మండలంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. జల్లిపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ...
విజయవాడలో లేనిన్ సెంటర్ లో విపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెండ్ పై ఇండియా కూటమి నిరసనను వ్యక్తంచేసింది. పార్లమెంట్ భవనంలో రక్షణ వ్యవస్థ పై ఆందోళన వ్యక్తం...
ఆంద్ర రాష్ట్ర మాజీ ఐ.పీ.ఎస్. అధికారి వీ.వీ. లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే...