సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 9వ రోజు సమ్మె నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సమ్మెకు ఏ.ఐ.టి.యు.సి. జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు...
రాష్ట్రవ్యాప్తంగా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 17రోజులనుంచి సమ్మె చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపి) విద్వేషాన్ని నింపే విధంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం ధ్వజమెత్తారు. సమాన, నాణ్యమైన విద్యను...
రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ముమ్మడివరంలో ఎం.ఎల్.ఏ. క్యాంప్ కార్యాలయం ముందు అంగన్ వాడీలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్ వాడీలు నిరసన చేపట్టి 16 రోజులు...
ముమ్మిడివరం లో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసారు. తమ న్యాయమయిన కోరికలను నేరవేర్చమని చేపట్టిన నిరసన 8వ రోజుకు చేరుకోవడంతో ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ...
అంగన్ వాడీలు తమ న్యాయమయిన సమస్యలను నెరవేర్చమని గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అంగన్వాడీ యూనియన్ నేతలు మండిపడ్డారు....
కాకినాడ కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు కలర్ ఫుల్ జోష్ గా సాగాయి. అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి...
కాకినాడ రూరల్ ఆనంద్ భారతీ గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్ర పోటీల కార్యాక్రమాన్ని ఘనంగా నింర్వహించారు. ఈ కార్యాక్రమానికి కాకినాడ సిటీ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్ది...
క్రిస్మస్ వేడుక సందర్బంగా సమాజంలోని ప్రముఖులందరు కలిసి ప్రధాని స్వగృహంలో ప్రధాని మంత్రి మోడీ ని కలిసి సుభాకంక్షలు తెలిపారు. వచ్చినవారికి ప్రధాని తన నివాసంలో ఆతిథ్యం...
పార్ట్ టైం పొలిటిషన్ ముత్తా శశిధర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన ఆరోపణలు ద్వారా తమ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న...