మంత్రి భూపేందర్ యాదవ్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేరళ సి.ఎం. …
వాయనాడ్లో కొండచరియలు విరిగిపడడానికి రాష్ట్ర విధానాలే కారణమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం మండిపడ్డారు. ఒకరోజు క్రితం...









