మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని షాడోల్ జిల్లాలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ను ఇసుక మాఫియా మట్టుబెట్టింది పోలీసులు తెలిపారు. మృతుడు సత్నాలోని సింగ్పూర్ నివాసి అసిస్టెంట్...
లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసుకు సంబంధించి జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యే హెచ్.డి. రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం వెళ్లడించారు. ప్రత్యేక...
గత ఏడాది సర్రేలో కెనడియన్ పౌరుడు, ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ను హతమార్చినందుకు భారత ప్రభుత్వం నియమించిన హిట్ స్క్వాడ్లో భాగమని ఆరోపించిన ముగ్గురు...
కర్ణాటక రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. రాజథాని బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీ ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే తనకు ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో తక్కువ...
భారత తీర రక్షక దళం ఐ.సీ.జీ. సముద్రంలో ఆదివారం యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించింది. సుమారు 86 కిలోల డ్రగ్స్తో కూడిన పాకిస్తాన్ పడవను స్వాధీనం...
తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పరీక్షలు ఫెయిల్ కావడంతో ఒక ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లే… వరంగల్ లో కాశీబుగ్గకు...
చివరి దశ పోలింగ్ జరిగిన మణిపూర్లో శనివారం బిష్ణుపూర్ జిల్లాలో తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన అనుమానాస్పద దాడిలో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు....
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందంపై స్థానిక తృణమూల్ ప్రోద్బలంతో కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలోని పలు ప్రాంతాల్లో సోదాలు...
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో పట్టుబడ్డ 2043 కేజీల గంజాయిని పోలీసులు దహనం చేసారు. వివరాల్లోకి వెళ్లే… నార్కట్పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలో వివిధ పోలీస్ స్టేషన్...
బీహార్లోని సివాన్ జిల్లాలో మైనర్ బాలికను అపహరించి రెండు రోజుల పాటు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఏప్రిల్ 18...