చెన్నైలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ని చెన్నై శివార్లలో హత్యచేసారు. నందిని అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్ననాటి స్నేహితురాలు, ట్రాన్స్...
కాకినాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ద్వారంపూడి చేస్తున్నా అవినీతి అక్రమాలను, దోపిడీలు దురాగతాలను ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెట్టించడం పరిపాటిగా మారిందనీ ఈ విధంగా చేస్తే ప్రజలు భయపడి...
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం మురమండలో ఇటీవల జరిగిన టాక్టర్ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను కడియం సీ.ఐ. తిలక్, ఎస్సై మహమ్మద్ హస్పక్...
పోలీసు సిబ్బంది తక్కువగా ఉండడం, పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువ ఉండడం వల్ల నేరాలను, చోరీలను నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని సామర్లకోట స్టేషన్ సి.ఐ. సురేష్ అన్నారు....
రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏ.సీ.బీ. కు పట్టుబడ్డాడు. అడిషనల్ ఎస్పీ వివరాలు ప్రకారం… దుళ్ళ గ్రామానికి చెందిన ముల్లపూడి...
ఊబలంకలో యధేచ్చగా ఇసుక త్రవ్వకాలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించి ఇసుక త్రవ్వకాలు చేసి కళ్లెదుటే వందల లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ త్రవ్వకాలు చేస్తున్నా...
కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప గ్రామములోని ఒక్క ఇంటి నందు బియ్యం అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం పై విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ...