కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రాలలో ఉన్న పెట్రోల్ బంకుల్లో రోబరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పార్థి గ్యాంగ్ ను అనంతపూరం జిల్లాకు చెందిన పోలీసులు పట్టుకున్నట్లు...
రాజస్తాన్ రాష్ట్రంలో అమ్మాయిలపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… రాజస్తాన్ లో సిరోలి గ్రమానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంగన్ వాడీ...
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణములోని మార్కెట్ వీధిలో గల డోర్ నెం. 2-4-63/2 నందు పి.డి.ఎస్. చౌక బియ్యం అక్రమ నిల్వకు సంబంధించి...
కాకినాడ జిల్లాలోని జగ్గంపేట గ్రామం మండల పరిధిలో పి.డి.ఎస్ (రేషన్ బియ్యం) తో వెళ్ళుతున్న రెండు వాహనములను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో...
పి.డి.ఎస్ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో...
గంజాయి దొంగ రవాణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై కంటైనర్ లారీలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ...
విశాఖపట్నం జిల్లాలో ఒక ఆర్.టీ.సీ. బస్ లో దొంగ బంగార బిస్కెట్లు ప్రయానికులను భాయాందోళనకు గురిచేసింది. దొంగ బంగారాన్ని రవాణ చేస్తున్నారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసు...
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్...