ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయించేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 6.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు...
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కాపవరంలో అక్రమ మద్యం నిల్వల తనిఖీల్లో రూ. 2.52 లక్షల విలువైన మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు...
తూర్పు గోదావరి జిల్లాను మాదకద్రవ్యాలు వినియోగ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కృషి చేయాలని, ఎన్నికల నేపథ్యంలో మరింత నిఘా పెట్టాల్సిన అవసరం...
కోటి రూపాయలు విలువైన నాలుగు క్వింటాళ్ళ గంజాయిని ఒక ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తుండగా భద్రాచలం టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని 8 మంది ముద్దాయిలను అదుపులోకి...
కాకినాడ జిల్లాలో రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నకలీ కరెన్సీ కలకలం రేపింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి బైకు మండపేట నుండి ద్వారపూడి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన...
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కడియపుసావరంలో నివసిస్తున్న ఒక కుటుంబంలో భర్త అనుమానంతో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే…...
అనుమానస్పద రీతిలో మలయాళ చిత్ర నిర్మాత ప్రకాష్ కొలేరి వాయనాడ్లోని తన ఇంట్లో శవమై కనిపించారు. ప్రకాష్ కొలేరి 1987లో మిజియితలిల్ కన్నీరుమయి చిత్రానికి దర్శకత్వం వహించి...
రైల్వే స్టేషన్ లలో చోరీలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు పలు రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్...