OIP (6) Viral

కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌కు 3 రోజుల పోలీసు కస్టడీ…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ను 3 రోజుల పోలీసు కస్టడీకి తీస్ హజారీ కోర్టు మంగళవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గౌరవ్ గోయల్ కుమార్‌ను మే 31 వరకు పోలీసు కస్టడీకి ఆదేశించారు. మే 13న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి చేసిన ఆరోపణలను కుమార్ ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసులు మొదట ఐదు రోజుల కస్టడీని అభ్యర్థించారు. సాక్ష్యాలు లేవని పేర్కొంటూ కుమార్ […]

e547ae90-b288-11ed-89f4-f3657d2bfa3b Viral

గుర్మీత్ రామ్ రహీమ్‌కు ఉపశమనం… జీవిత ఖైదును కొట్టివేసిన హైకోర్టు…

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ రంజిత్ సింగ్ హత్య కేసులో అభియోగాల నుండి మంగళవారం పంజాబ్, హర్యానా హైకోర్టు క్లియర్ చేశారు. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ 2002లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 2021లో సీ.బీ.ఐ. కోర్టు రామ్ రహీమ్, మరో నలుగురికి జీవిత ఖైదు విధించింది. రామ్ రహీం సీబీఐ కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాలు చేశారు. డేరాలోని ఇద్దరు సాధ్విలపై అత్యాచారం ఆరోపణలు మరియు వివాదాస్పద రామ్ […]

OIP (5) Political

ఆప్ నేత అతిషికి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ…

ఆమ్ ఆధ్మీ పార్టీ ఎమ్మెల్యేలను వేటాడినందుకు భారతీయ జనతా పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఢిల్లీ బీ.జే.పీ. మీడియా హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషికి సమన్లు జారీ చేసింది. జూన్ 29న కోర్టుకు హాజరు కావాలని ఆమెకు సమన్లు జారీ చేసింది.

OIP (4) Political

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ దే హవా… — హిమాచల్ సీ.ఎం.-

హిమాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఓటింగ్ తేదీ దగ్గర పడింది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఇదిలా ఉంటే హిమాచల్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ… కాంగ్రెస్ మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు మొత్తం ఆరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో తిరుగుబాటు చేసిన నేతలను చూపిస్తూ.. కరెన్సీ నోట్లతో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నించిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. […]

hq2 Exclusive

రెమాల్ తుఫాను బలహీనపడింది… -వాతావరణ శాఖ-

పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను వణికించిన రెమాల్ తుఫాను తూర్పు బంగ్లాదేశ్‌పై అల్పపీడనంగా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఏది ఏమైనప్పటికీ తుఫాను ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. ప్రభావిత ప్రాంతాల నుండి మౌలిక సదుపాయాలు, ఆస్తికి విస్తృతంగా నష్టం వాటిల్లినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బలహీనపడిన వ్యవస్థ మరింత తూర్పు వైపుకు వెళ్లి రాబోయే 12 గంటల్లో బలాన్ని కోల్పోతుందని భావిస్తున్నారు. అయితే కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు […]

dead_body_in_hospital Kerala

కేరళలో విషాదం… బిర్యానీ తిని మహిళ మృతి…

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెరింజనం ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్ నుండి బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరారు. అందులో ఒక మహిళ మరణించింది. విరేచనాలు, వాంతులు తదితర సమస్యల కారణంగా వారిని ఆసుపత్రుల్లో చేర్చారు. మృతి చెందిన మహిళను కుటిలకడవ్‌కు చెందిన ఉజైబాగా గుర్తించారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో ఆమెను త్రిసూర్ మెడికల్ కాలేజీలో చేర్చారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బంధువులు అక్కడ చికిత్స పొందుతున్నారు. […]

dead_body_in_hospital Kerala

కేరళలో విషాదం… బిర్యానీ తిని మహిళ మృతి…

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెరింజనం ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్ నుండి బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరారు. అందులో ఒక మహిళ మరణించింది. విరేచనాలు, వాంతులు తదితర సమస్యల కారణంగా వారిని ఆసుపత్రుల్లో చేర్చారు. మృతి చెందిన మహిళను కుటిలకడవ్‌కు చెందిన ఉజైబాగా గుర్తించారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో ఆమెను త్రిసూర్ మెడికల్ కాలేజీలో చేర్చారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బంధువులు అక్కడ చికిత్స పొందుతున్నారు. […]

112068-ksacceflsj-1549092706 Political

బెంగాల్ ఎన్నికల్లో టీ.ఎం.సీ. ఉనికి కోసం పోరాడుతోంది…

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడానికి మరికొన్ని రోజుల సమయం ఉన్నందున, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అత్యధికంగా లాభపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు ఏకపక్షంగా ఉన్నాయని, తృణమూల్ కాంగ్రెస్ నేతలు నిరాశకు గురయ్యారని అన్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ పనితీరు గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ గరిష్ట విజయాన్ని సాధిస్తుందని అన్నారు. బెంగాల్ ఎన్నికల్లో […]

14_04_2023-m_odi_23385313 Political

నేడు అస్సాం, జార్ఖండ్‌లలో ప్రసంగించనున్న మోదీ…

అసోం, జార్ఖండ్, బెంగాల్‌లలో ప్రధాని మోదీ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. 7వ, చివరి దశ ఓటింగ్ శనివారం అంటే జూన్ 1వ తేదీన జరుగుతుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లోని మిగిలిన 57 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. గోరఖ్‌పూర్ నుండి భోజ్‌పురి స్టార్ రవి కిషన్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుండి బీ.జే.పీ. అభ్యర్థి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుండి విక్రమాదిత్య సింగ్, హమీర్‌పూర్ […]

OIP (3) Crime

పాట్నా యూనివర్శిటీ ధారుణం…

పాట్నా యూనివర్శిటీలో ధారుణ విషాదం చోటుచేసుకుంది. విద్యార్థిపై కొంత మంది దాడి చంప్పేసారు. బీహార్ రాజధాని నగరంలో జరిగిన షాకింగ్ సంఘటనలో, పాట్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో సోమవారం కొందరు గుర్తు తెలియని దుండగులు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని కొట్టి చంపారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు హర్ష్‌రాజ్‌గా గుర్తించబడిన 22 ఏళ్ల యువకుడు పాట్నాలోని బీఎన్ కాలేజీలో ఎల్‌.ఎల్‌.బీ. చివరి సంవత్సరం చదువుతున్నాడు. హర్ష్ మధ్యాహ్నం తన పరీక్షా కేంద్రం నుండి బయటకు వస్తుండగా […]