1000037740 National

పిఆర్ఓ కె. రవి ని సన్మానించిన సహాయ పౌర సంబంధ ఆధికారులు..

సంక్షేమ పధకాల అమలులో సహాయ పౌర సంబంధ అధికారిగా కె. రవి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని సమాచార శాఖ డిప్యూటీ డెరైక్టర్ డి. నాగార్జున కొనియాడారు. డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి పొంది విజయవాడ బదిలీ పై వెళుతున్న సహాయ పౌర సంబంధ అధికారి కె. రవిని డిఐపిఆర్ఓ కాకినాడ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సమాచారశాఖ డిడి డి.నాగార్జున మాట్లాడుతూ గడచిన మూడేళ్లుగా కె.రవి నిబద్దత, […]

WhatsApp Image 2023-10-13 at 7.31.03 PM Political

26 న బస్సు యాత్ర చేపడతాం..

  విశాఖ పటణం పరిపాలన రాజధానిగా కచ్చితంగా అయ్యి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ పటణం లో వైసీపీ పార్టీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ…  ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ వివరాలను ప్రకటించారు.     ఈ నెల 26 నుంచి అన్ని ప్రాంతాల్లో మూడు భాగాలుగా […]

WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది.. వారి బంధువులు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేయగా brain డెడ్ ఆయినట్లు డాక్టర్ల నిర్థారించారు. తదనంతరం ఆమెను ట్రస్ట్ హాస్పిటల్ తరలించారు. కుటుంబ సభులు అనుమతితో వారి కుమారులు రాజారపు మహేష్, రాజారపు కృష్ణ, రాజారపు నారాయణ మూర్తి, భర్త రాజారపు చిట్టిబాబు అలియాస్ రాజారపు శేషగిరి […]

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా కారుణ్య నియామకం కింద ఇద్దరికి జూనియర్ సహాయకులుగా, ఒకరికి ఆఫీస్ సబార్డీనేట్ గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రజాసేవ చేసే గొప్ప అవకాశం దొరికిందని విధుల్లో బాధ్యత, అంకితభావంతో పనిచేయాలన్నారు. […]

pre Education / Career

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న యూపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్దమవుతున్న ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సహం’ అనే పథకాన్ని విద్యార్థులకు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకాన్ని రెండు దశల్లో అందించనున్నట్లు తెలిపింది.మొదటిది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉతీర్ణత సాధించిన వారికి రూ. 1 లక్ష అందచేస్తామని, మరొకటి సివిల్స్ మైన్స్ లో ఉతీర్ణత సాదించినవారికి రూ. 50 వేలు అందచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

van Political

చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు పై కొండబాబు ఆగ్రహం..

చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో గత 34 రోజులుగా రిలే నిరాహారదీక్షలు నిర్వహించి అనంతరం దీక్షలకు ముగింపు పలికి నేరుగా ప్రజాక్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడం లో భాగంగా కాకినాడ మెయిన్ రోడ్డు ప్రాంతంలో ఉన్న అన్ని వ్యాపార సంస్థలను నేరుగా సందర్శించి చంద్రబాబునాయుడు కి జరిగిన అన్యాయాన్ని రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని […]

WhatsApp Image 2023-10-13 at 5.10.36 PM Political

మత్స్యకారులకు వలలు పంపిణీ…

  వేదాంత ఫౌండేషన్ ద్వారా ఎస్. యానం కు చెందిన సొసైటీ మత్స్యకారులకు వలలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వేదాంత ఫౌండేషన్ వారు సుమారు రూ 30 లక్షల వ్యయంతో 6.6 టన్నుల బరువు గల వలలను సమకూర్చడం జరిగిందని వాటిని ఎస్. యానం కు చెందిన 165 మంది సొసైటీ మత్స్య […]

sch Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ 10 రోజులు పాటు ఈ సెలవులు ఉంటాయన్నారు. అయితే పదవ తరగతి విద్యార్థులకు మాత్రం 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రోజుకు ఒక సబ్జెక్టు పై పఠన తరగతులు జరగనున్నట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి […]

jyothula Political

చంద్రబాబు అక్రమ నిర్బంధంపై ఉద్యమం…

   మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ నిర్బంధం పై ఉద్యమం జరుగుతోందని కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు.  జిల్లా తెలుగు దేశం పార్టి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులో గత 34 రోజులుగా చంద్రబాబు జైలులో వున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, నూతన ఏపీ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. వయస్సు, హోదా చూడకుండా అక్రమ కేసులో నిర్బంధం చేసి వేధిస్తున్నారన్నారు. లేని కేసులో […]

manthri Political

వైఎస్ఆర్ కుటుంబం వల్లే బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత…

వైఎస్ఆర్ కుటుంబం వల్లే ఎన్నడూ లేని విదంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యత వచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, సమాచార మంత్రి చెల్లుబోయిన వేనుగోపాల శ్రీనివాస కృష్ణ అన్నారు. తాళ్లరేవులో ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ సత్కార కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తో కలసి పాల్గొన్నారు. ఆనంతరం శివన్నారాయణను గజమాలతో సత్కరించారు.