WhatsApp Image 2023-10-14 at 2.25.16 PM National

రైల్వే డిఆర్ఎం కు విన్నప దరఖాస్తు అందించిన నూతలపాటి అప్పలకొండ ….

మహారాజశ్రీ రైల్వే డిఆర్ఎం వారి దివ్య సముఖమునకు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ రాసుకున్న దరఖాస్తు విన్నపాన్ని అందించారు. సామర్లకోట రైల్వే స్టేషన్ కాకినాడ జిల్లాకు మెయిన్ స్టేషన్ అయి ఉన్నది ఆ రైల్వే స్టేషన్ నుండి కాకినాడ కు వెళ్లాలన్న స్టేషనుకు అనుకుని 12 మండలాల ప్రజలు ఇటు విశాఖపట్నంలోకి వెళ్లడానికి హైదరాబాద్ వెళ్ళటానికి గాని మెయిన్ స్టేషన్ అయి ఉందని ఆ లేఖలో తెలియజేశారు. అలాంటి స్టేషన్లో సామాన్య […]

అలముకున్న అంధకారం … వెలగని వీధి లైట్లు

కాకినాడ స్మార్ట్‌ సిటీలో వీధిలైట్లు సైతం వెలగట్లేదని కాకినాడ నగర పాలక సంస్థ లోని పలు ప్రాంతాల వారు వాపోతున్నారు. ఏడు సంవత్సరాల కాలానికి ఏర్పాటు చేసిన ఇఎస్‌ఎల్‌ కంపెనీ కాంట్రాక్టు కాల గడువు 2023 మార్చితో ముగిసింది. అప్పటి నుంచి ఆరు నెలలు గడిచింది. మరో కాంట్రాక్టర్‌ను పిలిచే ప్రక్రిలో 90 లక్షల రూపాయల అంచనాలతో సెన్షార్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నారు. నగర పరిధిలో 15,500 వీధి లైట్లు ఉన్నట్టు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ […]

1000037761 Crime

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు… ప్రమాదాలకు కారకులు కావద్దు – సబ్‌ ఇనస్పెక్టర్‌ నాగేశ్వరరావు

రోడ్ ప్రమాదాలను నివారణకు అయినవిల్లి ఎస్ఐ నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు, అందుకు సంబంధించి ఇటీవల నిభందనలు విధించారు. జిల్లాలో జరుగుతున్న పలు ప్రమాదాలు మైనర్‌లవల్లనేనని గుర్తించిన పోలీసు యంత్రాంగం అందుకు సంబంధించిన నివారణ మార్గాల అమలులో భాగంగా కఠిన చర్యలు చేపట్టారు. ఎవరైనా తమ వాహనాలను మైనర్‌ బాలురు లేదా బాలికలకు ఇచ్చినట్టైతే … ఆ వాహనాన్ని ఇచ్చిన యజమానిపై చర్యలు తీసుకోబోతున్నట్టు ఎస్‌ ఐ వెల్లడించారు. ఈ నేపద్యంలో ముక్తేశ్వరం సెంటర్ లో మైనర్ల డ్రైవింగ్ […]

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుని మధురవాడ ఐటీ హిల్‌ నెంబర్‌ 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హెలీప్యాడ్‌ వద్ద జీవీఎంసీ బీచ్‌ క్లీనింగ్‌ మిషన్లు ప్రారంభిస్తారు, అక్కడినుంచి బయలుదేరి […]

‘Meri Saheli’ teams ensure safety of women travelers throughout their train journey

Railway Protection Force takes initiative Making Rail Travel safer for Women in alignment with the Prime Minister’s vision of empowering women, the Ministry of Railways has undertaken various initiatives to enhance the travel experience for women across the Indian Railways network. These efforts primarily focus on ensuring the safety and security of female passengers. One […]

WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి. యం. అంబికా ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రెండు కేసులలో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 17 మందిని ముద్దాయిలుగా గుర్తించటమైందన్నారు. . వారందరిని అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు పిలిచి, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ […]

WhatsApp Image 2023-10-13 at 8.20.36 PM Political

నిరుపేద కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి ఆప‌న్న హ‌స్తం….

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామర్లకోట పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వ‌ద్ద వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. త‌ప్ప‌కుండా ఆదుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి భ‌రోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారుల అవసరాలకు ఇచ్చే నిమిత్తం కాకినాడ కలెక్టరేట్‌లో 17 మంది బాధితులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ డా. […]

3caa3aca-e6c0-43cd-b310-c4696d0fb98d Political

చంద్రబాబు ఆరోగ్యం పై ఆరోపనలు వాస్తవంకాదు…

జైళ్ళ శాఖ డీఐజీ రవికిరణ్: టీడీపీ అధినేత అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ను నిపుణులైన డాక్టర్లు జైలు వద్ద అందుబాటులో ఉండి అవసరమైన వైద్యం, మందులు ఇస్తున్నారు. చంద్రబాబు అనారోగ్యం పాలయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని జైళ్ళ శాఖ డీఐజీ రవికిరణ్ తెలియజేశారు. చంద్రబాబుకు జైళ్ళో భద్రత ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆయన సెక్యూరిటీ కోసం ఒక జైలర్ స్థాయి అధికారితోపాటు, మరో ఆరుగురు సిబ్బంది ఆయనకు అత్యంత […]

WhatsApp Image 2023-10-13 at 7.32.29 PM Political

రీ సర్వే ను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం….

జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు కోరారు. సర్వే విధుల్లో ఉన్న ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలకు ప్రభుత్వం సమకూర్చిన ట్యాబ్ లను స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ప్రభుత్వం సమకూర్చిన ట్యాబ్ లను సద్వినియోగం చేసుకొని, సర్వేను మరింత పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సర్వేలో […]