WhatsApp Image 2023-10-16 at 2.42.21 PM Political

తూరంగిలో వాటర్ ట్యాంకర్ ప్రారంభించిన … ఎమ్మెల్యే కన్నబాబు

కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో సూర్య నగర్ నందు గ్రామ సచివాలయం మరియు వాటర్ ట్యాంక్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రారంభించారు . ఆ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా మాజీ ఎంపీటీసీ పితాని వెంకట రాము శ్రీమతి ధనలక్ష్మి దంపతులు కన్నబాబుకు శ్రీనివాస పట్టాభిషేకం చిత్రపటాన్ని బహుకరించారు. సూర్య నగరకు గ్రామపంచాయతీ సుమారు మూడు కిలోమీటర్ల పైబడి ఉండేదని, నేడు జగనన్న ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకి అందుబాటులోకి […]

Nara-Brahmani-Impressive-Speech-At-GES-2017-1511864216-1812 Political

ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దుస్థితిని ప్రపంచ వ్యాప్తంగా వివరించాలి – నారా బ్రహ్మిణి

ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దుస్థితిని ప్రపంచ వ్యాప్తంగా వివరించాలని నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మిణి అన్నారు. టీ.డీ.పీ ఆధ్వర్యంలో జరుగుతున్న న్యాయానికి సంకెళ్లు అనే కార్యాక్రమంలో టీ.డీ.పీ అభిమానులందరు పాల్గొనాలని నారా బ్రాహ్మిణి పిలుపునిచ్చారు. తాళ్లతో గానీ రిబ్బన్లతో గానీ సంకెళ్లు వేసుకుని నిరసన తెలియజేయాలనీ కోరారు. నిజాయితీకి పట్టిన దుస్థితిని అందరికీ తెలిసి విదంగా ఆందోళన చేపట్టాలని సూచించారు.

WhatsApp Image 2023-10-15 at 5.21.24 PM Knowledge

డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం తపించేవారే నిజమైన విద్యార్ధులు. – డాక్టర్ కాదా వెంకటరమణ-

  డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం ప‌రితపించేవారే నిజమైన విద్యార్ధుల‌ని స‌త్య స్కాన్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్ ఛీఫ్ రేడియాల‌జిస్ట్ డాక్ట‌ర్ కాదా వెంక‌ట‌ర‌మ‌ణ‌ అన్నారు. ఆయన భార‌త మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ క‌లాం జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని, కాకినాడ పి.ఆర్‌. క‌ళాశాల‌లోని ప్ర‌భుత్వ బి.సి క‌ళాశాల బాలిక‌ల వ‌స‌తిగృహంలో మ‌లిరెడ్డి చారిట‌బుల్ ట్ర‌స్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్ర‌పంచ విద్యార్ధుల దినోత్స‌వం మ‌రియు ప్ర‌పంచ చేతిపరిశుభ్ర‌త దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు డాక్ట‌ర్ కాదా వెంక‌ట‌ర‌మ‌ణ ముఖ్యతిధిగా […]

WhatsApp Image 2023-10-15 at 5.20.58 PM Political

జగన్ రెడ్డి పాలనకు జనం తెరదించుతారు.. —– కొండబాబు ——

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి అవినీతి అరాచక పాలనకు తెరదించి, సైకో ప్రభుత్వాని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు మద్దతుగా కొండబాబు స్థానిక 24 వ డివిజన్ నందు పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ముందుగా పద్మనాభ నగర్ కనకదుర్గ ఆలయం, హనుమాన్ ఆలయం నందు చంద్రబాబు ఆరోగ్యంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… […]

గంజాయి రవాణా … పోలీసుల అదుపులో ఆరుగురు

కాకినాడ జిల్లా పోలీసులు రెండు వేర్వేరు ప్రాంతాల్లో 45.50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టౌన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో నలుగురు, కోటనందూరులో ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. జిల్లా స్పెషల్‌ ఎన్ఫోర్ష్మెంట్‌ ఆఫీసర్‌ జి ప్రేమ్‌ కాజల్‌ తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడ జిల్లా కోటనందూరు మండలం TJ నగరం గ్రామ సమీపంలోని తాటిపాక సెంటర్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పరిశీలించగా ద్విచక్ర వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్టు నిర్ధారించారు. ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకుని, రూ.38,000 […]

WhatsApp Image 2023-10-14 at 7.42.00 PM National

పరిశ్రమల్లో కనీస వేతన సవరణ జరగాలి.. ఎయఫ్టియు జిల్లా కార్యదర్శి ఏసుబాబు..

షెడ్యూల్ పరిశ్రమలు లో పని చేసే కార్మికులందరికీ కనీస వేతన చట్టం ద్వారా వేతనాలు పెంచాలని, తూర్పు గోదావరి జిల్లా ఎయఫ్టియు ప్రధాన కార్యదర్శి బొత్స ఏసుబాబు డిమాండ్ చేశారు. ఆయన సామర్లకోట బళ్ళమార్కేట్ సెంటర్ లో నిర్వహించిన కరపత్రాలు పంపిణీ కార్యక్రమం పెద్దాపురం డివిజన్ ఎయఫ్టియు అధ్యక్షుడు ఉప్పాడ అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిదులుగా జిల్లా కార్యదర్శి ఏసుబాబు, డి.నారాయణ మూర్తిలు హాజనయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఏసుబాబు మాట్లాడుతూ.. షెడ్యూల్ […]

india-politics_a0157f24-9cf6-11e9-abeb-d862b82ea15f Political

చంద్రబాబు ఆరోగ్యం పై ఆసుపత్రి వైద్యులు ఆందోళన…

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్నటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఆరోగ్య పరిస్థితి పై ప్రభుత్వ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు మెడికల్ రిపోర్ట్ లు వెల్లడిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మెడికల్ రిపోర్ట్ ను బటయపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు తీవ్రతను పెంచేశారు. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా మెడికల్ నివేదికలున్నట్టు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయన చేతులు, మొహంతో […]

WhatsApp Image 2023-10-14 at 6.51.22 PM Andhra Pradesh

పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి…

ఆస్తి పన్ను, నీటిమీటర్లు, యూజర్ చార్జీల పై సమీక్ష.. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో యూజర్ చార్జీలు, ఆస్తి పన్నులు, నీటి మీటర్ల బకాయిల పై కమిషనర్ అధికారులతో సమీక్షించారు. డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఆర్వోలు, డిఈలు, ఏఈలు, సచివాలయ అడ్మిన్లు, ఎమినిటీ కార్యదర్శులు, శానిటరీ సూపర్వైజర్లు,ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ […]