విశాఖలో యువతి దారుణ హత్య

ఒకే కంపెనీలో పనిచేస్తున్న యువతి, యువకుడు ఒకరిపై ఒకరు కత్తితో దాడిచేసుకున్న ఘటనలో యువతి సువ్వాడ సుజాత అక్కడక్కడే మృతి చెందింది. విశాఖపట్నం ద్వారకానగర్ మూడో లైన్ సత్య శ్రీదేవి కాంప్లెక్స్ లో ఈ సంఘటన జరిగింది. యువకుడు ఉమా మహేష్ కు తీవ్ర గాయాలు కాగా విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. డబ్బు వ్యవహారంలో ఇద్దరు మధ్య వివాదం తలెత్తినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఒకరిపై ఒకరు పరస్పరం కత్తితో దాడిచేసుకున్నట్టు తెలిసింది. […]

WhatsApp Image 2023-10-18 at 6.18.01 PM Political

దోపిడీ రహిత సమాజం కోసం పాటుపడదాం…. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి

పార్టీ కార్యకర్తలు రాజకీయ సైద్దాంతిగా అవగాహనతో ఉండాలని దోపిడీ రహిత సమాజం కోసం పాటుపడాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో కమ్యూనిస్టు పార్టీ పని విధానం అనే అంశం పై వర్క్ షాప్ కామ్రేడ్ చిట్టూరి ప్రభాకర్ చౌదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధ్యక్షులు తాటిపాక మధు సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా జెవి సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి […]

WhatsApp Image 2023-10-18 at 6.17.29 PM Andhra Pradesh

బాదం బాలకృష్ణ ఐ బ్యాంకు కు 25 లక్షల ఆల్ట్రా సౌండ్ పరికరం అందించ్చిన పైడా ట్రస్ట్…

స్థానిక ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులో గల బాదం బాలకృష్ణ క్లినికల్ లేబ్ కు పైడా వెంకట నారాయణ, సుశీల దంపతుల ట్రస్ట్ చైర్మన్ పైడా రామకృష్ణ సుమారు 25 లక్షల రూపాయలతో అత్యాధునిక వైద్య పరికరం ఆల్ట్రా సౌండ్ మిషన్ను బాదం బాలకృష్ణకు అందజేశారు. పేదలకు అందుబాటులో ఉన్న ఈ లేబ్ కు ఇంత పెద్ద మొత్తంలో ఈ పరికరం అందజేసిన వారిని అభినందిస్తూ వారి దాన గుణానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పైడా రామకృష్ణ మాట్లాడుతూ ఈ […]

WhatsApp Image 2023-10-18 at 5.09.33 PM Political

రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఎన్నికలపై జనసేన నిర్ణయం…

తెలంగాణ ఎన్నికల్లో పోటీపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను పవన్‌కు వివరించినట్టు రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని పేర్కొంది. మిత్రపక్షమైన భాజపా విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సైతం దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈసారి […]

WhatsApp Image 2023-10-18 at 3.27.03 PM Political

రావులపాలెంలో నాదేండ్లకు ఘన స్వాగతం… – అభిమాని కుటుంభాన్ని ఆదుకున్న జనసేన పార్టీ

జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌కు రావులపాలెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్న ఆయన రావులపాలెం చేరుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, పితాని బాలకృష్ణ, బండారు శ్రీనివాస్‌, వేగుళ్ల లీలాకృష్ణ, తదితర నాయకులు గజమాలతో సన్మానించి ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి కొత్తపేట నియోజకవర్గం చేరుకున్నారు. ఇటీవల రోడ్డు […]

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలకలగా, ఆలయ నంది మండపంలో పండితులు ఆశీర్వచన పూజలు జరిపించారు. మంత్రి వెంట రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, కౌన్సిలర్ లు ఉన్నారు.

ఎలక్షన్ కమిషనర్‌ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన మంత్రులు, శాసనసభ్యులు

ఎలక్షన్ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కాకినాడ రూరల్‌ శాసనసభ్యుడు కురసాల కన్నబాబు, మాజీమంత్రి ఆళ్ళ నానీ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆంధ్రప్రదేశ్ సచివాలయంకు చేరుకున్నారు. అయితే ఏ అంశాలపై వారు ఎలక్షన్‌ కమిషనర్‌తో చర్చించారన్నది తెలియాల్సి ఉంది.

accident Andhra Pradesh

ప్రయానికుల బస్సు బోల్తా పడి 23 మందికి గాయాలు…

తీర్ధయాత్రలకు బయలుదేరిన బస్సు నాయుడుపేట హైవే ఎన్ హెచ్చ్ 71 రోడ్డు పై బోల్తా పడింది. ఆ బస్సు బోల్తా పడడంతో వెంటనే అక్కడున్న పరిశర ప్రాంత వాసులు వచ్చి, బోల్తా పడిన బస్సులో ఉన్నవారిని భయటకు తీసి తదనంతరం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అందులో ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కొత్తపోలవరం గ్రామానికి చేందిన 23 ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

220_F_43158400_r3ftcwAYVvRm7VrK61HkBGjcNt0wickQ Crime

టీవీ చానల్‌ మార్చమన్నందుకు భార్య పుట్టింటికి… భర్త ఆత్మహత్య

తమిళనాడులోని తిరువళ్లూరు కడంబత్తూరులో భార్య నాటికల (టీవీ సీరియల్స్‌) పిచ్చిలో పడి భర్త చావుకు కారణమయ్యింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని తిరువళ్లూరు కగంబత్తూరులో నిషా, ఆశీర్వాదం దంపతులు కొన్నేల్లుగా నివాశముంటున్నారు. భర్త ఆశీర్వాదం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య నాటిక చూస్తుంది. ఆమె చూస్తున్న టీవీ ఛానల్ ను మార్చమని చెప్పడంతో ఆమె నిరాకించింది. దానితో వారిద్దరి మద్యా గోడవ మొదలయింది, అది పెరిగి పెద్దదవడంతో ఆ కోపంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ […]

Weather Report

Weather Report : Andhra Pradesh : 29°C Arunachal Pradesh : 23°C Assam : 26°C Bihar : 27°C Chattisgarh : 33°C Goa : 28°C Gujarat : 30°C Haryana : 24°C Himachal Pradesh : 08°C Jharkhand : 23°C Karnataka : 27°C Kerala : 32°C (*Isolated Thunderstorms*) Madhya Pradesh : 22°C Maharashtra : 31°C Manipur : 22°C Meghalaya […]