‘పేద విద్యార్థుల పేరుతో విద్యా శాఖలో బహిరంగ అవినీతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెరలేపారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కాకినాడలో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి తన స్వలాభం కోసం విద్యా శాఖను అక్రమాలకు అడ్డాగా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ- ఐబీ (ఇంటర్నేషనల్ బెకాలారెట్) సిలబస్ ను పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు చేసుకుంటున్న ఒప్పందం వైసీపీ ప్రభుత్వ […]
పేద, మధ్య తరగతి మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టు శిక్షణ ఒక సాధనంగా దోహదపడుతుందని లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ మోటూరి మంగతాయారు పేర్కొన్నారు. స్థానిక మహిళ రీక్రియేషన్ క్లబ్ ఆవరణలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, నలుగురు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు శిక్షణలో మరియు ముగ్గుల పోటీ లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ […]
కుట్రలను నమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డికి న్యాయం, ధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబుకి మధ్య యుధ్దం జరుగుతోందని, ప్రజా క్షేత్రంలో ప్రజలే తమ ఓటుతో జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యుడు వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటంలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా కొండబాబు 10 వ డివిజన్ లో పర్యటించి బాబుతో నేను అనే పత్రాలను పంపిణీ చేశారు. […]
కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ బైక్ లను వినియోగించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పేర్కొన్నారు. సాంప్రదాయేతర ఇందన వనరుల సంస్థ ( నెడ్ క్యాప్ ) ఆధ్వర్యంలో స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రదర్శనను కమిషనర్ సందర్శించారు. బైక్ ల పనితీరు, ప్రయోజనాలను నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా […]
Chief Minister of Andhra Pradesh Y.S Jagan Mohan Reddy will be Distributing Financial Assistance to Eligible Beneficiaries under “Jagananna Chedodu” Scheme and Participating in Public Meeting at YWCS Grounds, Weavers Colony, Yemmiganur, Kurnool District on 19-10-2023 Thursday at 10:30 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అస్త వ్యస్త దోరణి కారణంగా రాష్ట్రానికి అపార నష్టం కలిగుతుందని జన సేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ద్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం పార్టీ నాయకులతో సమావేశానంతరం కాకినాడకు గురువారం చేరుకున్నారు. నాగమల్లితోట జంక్షన్ సమీపంలోని హెలికాన్ టైమ్స్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్థావించారు. ముఖ్యమంత్రి దోరణితో విద్యారంగం దెబ్బతింటోందని విమర్శించారు.
తడి చెత్త నుంచి కంప్రస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకు వస్తే ప్రభుత్వపరంగా తోడ్పాటు లభిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు చెప్పారు. కేంద్రప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈ అంశంపై కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత ఏజన్సీలతో కమిషనర్ సమావేశమయ్యారు. కంప్రస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థకు స్థలాన్ని సమకూర్చడంతోపాటు స్వచ్ఛభారత్ మిషన్ నుంచి ఆర్థిక తోడ్పాటు కూడా లభిస్తుందన్నారు. తడి చెత్త నుంచి […]
స్మార్ట్సిటీ పర్యవేక్షణలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)ను త్వరలోనే పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్మార్ట్సిటీ మేనేజింగ్ డైరెక్టర్, సీ.ఈ.వో, నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు చెప్పారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఐసీసీసీని పునరుద్దరించే అంశంపై తన ఛాంబర్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… రూ. 98 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్సెంటర్ నిర్వహణ చేసేందుకు మూడు ఏజన్సీలతో మాట్లాడామన్నారు. ఇందులో ఒక ఏజన్సీని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. […]
One of India’s largest leading agri input solution providers Coromandel International Limited commissioned a Sulphuric acid plant and Desalination plant in Visakhapatnam on 18 October 2023. The Company’ Executive Vice-Chairman Mr Arun Alagappan inaugurated the company’s third Sulphuric Acid Plant at its fertilizer complex. The plant has been set up with an investment of INR […]