Weather

Weather Forecast

Tomorrow weather forecast: 1.Andhra Pradesh : 22°C 2.Arunachal Pradesh : 21°C 3.Bihar : 21°C 4.Chattisgarh : 23°C 5.Gujarat : 29°C 6.Himachal Pradesh : 11°C 7.Karnataka : 25°C 8.Kerala : 25°C 9.Madhya Pradesh : 32°C 10.Maharashtra : 29°C 11.Punjab : 18°C 12.Rajasthan : 24°C 13.Tamil Nadu : 25°C 14.Telangana : 24°C 15.Uttarakhand : 08°C 16.Uttar Pradesh […]

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పేర్కొన్నారు. బాల్య వివాహాలను నియంత్రించడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల ఆదేశాల మేరకు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో బాల్య వివాహాలను నియంత్రించే అంశంపై కార్పొరేషన్, మెప్మా, ఐ.సి.డి.ఎస్., విద్యాశాఖాథికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ […]

WhatsApp Image 2023-10-20 at 6.11.28 AM Political

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి… కమిషనర్‌ నాగనరసింహారావు

సీజనల్‌ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సీ.హెచ్‌. నాగనరసింహారావు ప్రజారోగ్య విభాగాన్ని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై ఎం.హెచ్‌.వో డాక్టర్‌ ఫృద్వీచరణ్, యు.పీ.హెచ్‌.సీ.ల మెడికల్‌ ఆఫీసర్లు, జిల్లా మలేరియా అధికారి భాస్కరరావు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లతో ఈ అంశంపై సమావేశమయ్యారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ఇప్పటి నుంచి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి కాలుష్యం వల్ల వచ్చే […]

WhatsApp Image 2023-10-20 at 6.11.05 AM Political

టిడ్కో పెండింగ్‌ రుణాలను తక్షణమే మంజూరు చేయాలి… బ్యాంకర్ల తో కమిషనర్‌ నాగనరసింహారావు

టిడ్కో ఇళ్ళకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రుణాలను వెంటనే మంజూరు చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సీ.హెచ్‌. నాగ నరసింహారావు బ్యాంకర్లను కోరారు. తన ఛాంబర్‌లో బ్యాంకర్లు, నగరపాలక సంస్థ అధికారులు, మెప్మా సిబ్బంది, సీవోలతో టిడ్కో ఇళ్ళ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ… తొలివిడత 1152 టిడ్కో ఇళ్ళకు గాను ఇంకా 144 ఇళ్ళకు 25 శాతం రుణాలు మంజూరు కావల్సి ఉందన్నారు. ఆయా బ్యాంకర్లు దీనిపై చొరవ తీసుకుని నూరుశాతం […]

Education department planned to achieve 100% gross enrollment

The Department of School Education, Government of Andhra Pradesh, has planned to achieve a 100% gross enrollment ratio of students in the academic year 2023 – 24. During this academic year  1,50,005 more students than last academic year from class 1st to 12th and equivalent classes have been enrolled in schools. Totally 85,02,743 students are […]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పి.కె రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పి.కె రావుని నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంబంధిత శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పినిపే విశ్వరూప్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సి ప్రభుత్వంలో అందరికీ ప్రాధాన్యత చేకూరుతుందని కొనియాడారు. మంత్రితో పాటు తుని నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు తదితరులున్నారు.

WhatsApp Image 2023-10-19 at 7.27.00 PM Political

జనసేన ద్వారానే రాష్ట్ర భవిష్యత్… -జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల-

రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని లేనిపక్షంలో రాష్ట్ర ఆర్థిక స్థితితో పాటు ప్రజలకు నష్టం కలుగుతుందని జనసేన పార్టీ పీ.ఏ.సీ. చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అలాగే ఎంతో సుందరమైన కాకినాడ నగరంలో నేడు గంజాయి, భూకబ్జా వంటి అక్రమాలకు వైకాపా పాలనలో కాకినాడ అడ్డాగా మారిందని చెప్పారు. కాకినాడలోని సూర్య కళామందిరంలో కాకినాడ నగర కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పార్టీ నగర అధ్యక్షుడు తోట సుధీర్ అధ్యక్షతన […]

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్

అమలాపురం మండలం , రెడ్డిపల్లి లో సుమారు 23 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తు నాటిన నుంచి విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలిచి వారికి ఆర్థిక భరోసాను అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిందన్నారు. రైతు భరోసా కేంద్రాలలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచడం […]

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625లు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

WhatsApp Image 2023-10-19 at 5.34.09 PM Andhra Pradesh

పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ అసహనం…. శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీలకు షోకాజ్ నోటీస్, ఇద్దరు కార్మికుల సస్పెన్షన్

పారిశుద్ధ్య నిర్వహణలో సిబ్బంది అలసత్వం పై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన ఒకటవ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం. ప్రసాద్, శానిటరీ సెక్రటరీ జగన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరో ఇద్దరు కార్మికులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. బాహ్య పర్యటనలో భాగంగా కమిషనర్ నాగ నరసింహారావు ఒకటవ సర్కిల్ పరిధిలోని ఆర్టీవో జంక్షన్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. […]