WhatsApp Image 2023-10-21 at 6.50.37 PM Kakinada

కాకునాడలో ప్రారంభం కానున్న బాహుబలి ఎగ్జిబిషన్…

దసరా పర్వదిన వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బాహుబలి భారీ ఎగ్జిబిషన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు ప్రారంభించారు. బాహుబలి సినిమాలో వేసిన మాహిష్మతి సామ్రాజ్యం సెట్టును ఎగ్జిబిషన్లో నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సెట్టు అందరిని ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. ఈ దసరా సెలవుల్లో ఎగ్జిబిషన్ను తిలకించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎమ్మెల్సీ పద్మశ్రీలు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భాను శివప్రసాద్, మాజీ కార్పొరేటర్ రోకళ్ళ సత్యనారాయణ […]

WhatsApp Image 2023-10-21 at 5.46.07 PM News

కాకినాడ ఆ.ర్డి.ఓ. గా ఈట్ల కిషోర్ బాధ్యతల స్వీకరణ…

సాధారణ బదిలీలలో భాగంగా మచిలీపట్నం ఆర్డీవోగా పనిచేస్తున్న ఈట్ల కిషోర్ కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టరు ఎస్. ఇలక్కియ, డీఆర్వో కె శ్రీధర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన కాకినాడ ఆ.ర్డీ.వో. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి జీ వరహాలయ్య, ఇతర సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

WhatsApp Image 2023-10-21 at 5.45.38 PM Political

జనసేన పార్టీ పోలీసు వ్యవస్థను గౌరివిస్తుంది… పి.ఎ.సి. సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా హుందాతనంతో మెలిగేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన స్తూపం వద్ద ఆయన పోలీస్ అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పై మితిమీరిన రాజకీయ ఒత్తిడి కారణంగా […]

WhatsApp Image 2023-10-21 at 5.12.34 PM Political

ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది… సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు

ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని రాష్ట్ర సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఆయన అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వై.ఎస్. జగ్మోహన్ రెడ్డి అనేక పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు , అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన అన్నారు. పాలనా సంస్కరణలు అంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ […]

Weather

Weather Forecast

WEDNESDAY  WEATHER FORECAST : Andhra Pradesh :   35°C Arunachal Pradesh :   28°C Bihar :  32°C Chattisgarh :   29°C Gujarat :    35°C Himachal Pradesh :    21°C Karnataka :   33°C Kerala :   32°C Madhya Pradesh :   30°C Maharashtra :   31°C Punjab :   29°C Rajasthan :  31°C Tamil Nadu :   32°C Telangana :   30°C Uttarakhand :  […]

WhatsApp Image 2023-10-20 at 8.32.39 PM Political

చేనేత ఉత్పత్తుల పట్ల ప్రజలలో అవగాహన కల్నించాలి… జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

జిల్లాల్లో చేనేత ఉత్పత్తుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు 5 రోజుల పాటు హ్యాండ్ లూమ్ ఎక్స్ పో ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఖాదీ మహోత్సవ్ లో భాగంగా కాకినాడ దేవాలయం వీధి పైడా చలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ…. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని […]

WhatsApp Image 2023-10-20 at 6.48.03 PM Political

చేనేత కళాకారులకు పరికరాలు అందించిన కేంద్ర ప్రభుత్వం…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతరంగం విశిష్టతను గుర్తించి చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పరికరాలు చేనేత కళాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కర్నూలు పార్లమెంట్ సభ్యులు డా. ఎస్. సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో అపర్ణ దేవి గుడి దగ్గర బత్తుల మురళి కళావేదిక వద్ద జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు ఎస్. సంజీవ్ కుమార్, కాకినాడ […]

పాలస్టీనాపై జరుగుతున్న దాడులపై నిరశన

అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా పాలిస్తాన్ పై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నేషనల్ ఫెడరేషన్ అఫ్ యూత్ మూమెంట్, ఐడి యల్ యూత్ మూమెంట్ ఆంద్ర ప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్డు మసీద్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, ఐ వై ఎం సభ్యులు నిజాం, ఖాజా, సోహెల్, జావీద్ తదితులున్నారు.

ప్రకాశం జిల్లాలో 16 నకిలీ డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంప్స్ చీటింగ్‌ కేసులు

జిల్లాలో కలకలం రేపుతున్న “నకిలీ స్టాంప్ పత్రాలు, స్థిరాస్తి రిజిస్ట్రేషన్ పత్రాల మోసాల ముఠా”కు సంబంధించి నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిపై జిల్లా ఎస్పీ మలిక గర్గ్ శుక్రవారం సిట్ టీంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.., మొత్తం అన్ని కేసుల్లో నిందితులను త్వరగా గుర్తించి బాధితులకు న్యాయం చెయ్యాలని సిట్ అధికారులుకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం 16 నకిలీ డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంప్స్ […]

కాలేరు గ్రామ దళిత మహిళా సర్పంచ్ కి అవమానం

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం, కాలేరు గ్రామ దళిత మహిళా సర్పంచ్ దాయం కావేరి పట్ల అధికార పార్టీ నాయకులు వివక్షత చూపడం చర్చానీయాంశంగా మారింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి, పక్కనే ఉండి అధ్యక్షత వహించిన సర్పంచ్ దాయం కావేరి మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా అదే వేదిక పై కూర్చున్న వైస్ ప్రెసిడెంట్ ను ప్రసంగించమని, మూడు పదవులు కలిగిన పెత్తందారీ రామకృష్ణ రెడ్డి మైక్ ఇచ్చారు. దీంతో తనను అవమానించడంతో సర్పంచ్‌ కార్యక్రమాన్ని […]