OIP (2) Crime

రాజమండ్రి లో బండిని ఢీకొన్న బస్సు వ్యక్తి మృతి…

రాజమండ్రి మండలం ధవలేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలో స్కూటీ ని కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.  సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ ఘటపపై అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చేందిన వ్యక్తి వివరాలు తెలియాల్సివుంది.

OIP (1) Political

పదవ తరగతిలో పడిపోతున్న ఉత్తీర్ణత- టీచర్ల కొరతే కారణం…. బీజేపీ ఆరోపణ

రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం దిగజారుతుండటం పట్ల బీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతే ప్రధాన కారణమని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ మీడియా జిల్లా ప్యానలిస్టు శ్రీ దువ్వూరి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్లకు ఒక లేఖ రాశారు. బీజేపీ సీనియర్ నేత పొనుగుపాటి చిన్న సుబ్బారావు కూడా ఈ లేక పై సంతకం చేశారు. రాష్ట్రంలో పదో తరగతి […]

11 News

కళాశాలల అభివృద్ధి కి రూ.7.10 కోట్ల నిధుల కేటాయింపు

విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని , విద్యపై పెట్టే పెట్టుబడి రేపటి తరాలకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారని ఎస్.వీ.వీ. సత్యనారాయణరెడ్డి అన్నారు. వై.ఎస్.ఆర్. ప్రభుత్వం ఎర్పడినప్పటినుంచి ఇప్పటివరకు నాడు-నేడు పేరు తో పాఠశాలలకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పాఠశాలలు ఆభివృద్ది చేశారని ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో ప్రభుత్వ పఠశాలలను అభివృద్ధి చేసి, రెండవ దశలో ప్రభుత్వ ఇంటర్ మీడియట్ విద్యపై దృష్టి సారించారన్నారు. డాక్టర్ బీ.ఆర్. […]

WhatsApp Image 2023-10-24 at 7.40.07 AM Andhra Pradesh

రాజమండ్రి ఏడిబి రోడ్డులో వాహనాలు దగ్ధం….

రాజమండ్రి ఏడిబి రోడ్డులో ట్రాలిపై వెళ్తున్న రెండు కాంక్రీట్ మిక్సర్ వాహనాలలో మంటలు చెలరేగు కలిపోయాయి. కాకినాడ నుండి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెల్సుకున్న అగ్నిమాపక సిబంద్ధి వెంటనే రెండు అగ్నిమాపక శకటాలతో ప్రమాదం జరిగిన చోటికి వెళ్లి ఆ మంటలను ఆపారు. ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆక్కడ ఉన్నవారందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో ఏడిబి రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి గల కారణాలపై పెద్దాపురం […]

WhatsApp Image 2023-10-23 at 8.29.31 PM Political

సామర్లకోటలో టీడీపీ నిరసనలు వెల్లువ…

సామర్లకోట పట్టణంలో  తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక మఠం సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం ఎదుట సైకో పోవాలి అంటూ… రాసిన కరపత్రాలను దహనం చేసి వైసీపీ కి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం అందించిన ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Image 2023-10-23 at 7.19.54 PM Political

రావ‌ణాసుర ద‌హ‌నం కాదిది… రాష్ట్రంలో జ‌గ‌నాసుర ద‌హ‌నం – టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని పిలుపు

విజయ దశమి పర్వదినం రోజున యావద్దేశం రావణాశుర దహణం చేస్తుంటారు, అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగనాసుర దహణం జరుపుకోవాల్సి వస్తోందని కాకినాడ నగర మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని వ్యాక్యానించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసీ 45రోజులుగా జైలులో నిర్బందించినందుకు నిరసనగా సోమవారం అసుర దహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, చల్ల పార్వతీ, పాలిక సత్య, […]

WhatsApp Image 2023-10-23 at 6.17.10 PM Political

సమాజంలో ప్రధమ వైద్యుడు పారిశుధ్య కార్మికుడే… మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

సమాజంలో ప్రధమ వైద్యుడు పారిశుధ్య కార్మికుడని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజంలో ఆరోగ్య సేవలు సాధించవచ్చునని మంత్రివ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రామచంద్రపురం నియోజవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పారిశుద్ధ్య కార్మికుల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని లైన్స్ క్లబ్ లో పారిశుధ్య కార్మికుల అభినందన సభలో బీ.సీ. సంక్షేమ సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం అర్బన్, […]

14 మందితో తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయ కమిటీ

తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. TDP జాతీయ కార్యదర్శ నారా లోకేష్‌, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సమన్వయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమన్వయ కమిటీలో ఇరువర్గల నుంచి ఏడుగురు చొప్పన ఈ కమిటీలో ఉన్నారు.