అరాచక పాలన పై పోరాటమే జనసేన, టీడీపీ లక్ష్యం…
అరాచక పాలన పోరాటమే లక్ష్యం గా తెలుగుదేశం, జనసేన పార్టీ లు కలిసి పోరాటం చేస్తున్నట్లు తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంది జనసేన టీడీపీ నాయకులు తెలియజేశారు. స్థానిక హోటల్ లో జనసేన పార్టీ తరపున కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్, పెద్దాపురం ఇన్చార్జ్ తుమ్మల బాబు, టీడీపీ తరపున జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సీటీ ఇన్చార్జ్ వనమాడి కొండబాబు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… తమ […]







