adithya Viral

హత్రాస్‌ ఘటన పై విచారణకు ఆదేశించిన సీ.ఎం. …

జూలై 2న యూ.పీ. లోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 122 మందికి పైగా మరణించారు, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం హత్రాస్‌కు 47 కిలోమీటర్ల దూరంలోని ఫుల్రాయ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన పై స్పందించిన సీ.ఎం. యోగి ఆదిత్యనాథ్‌ దీనిపై విచారణకు ఆదేశించారు. హత్రాస్ ప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక చర్యలు తీసుకున్నారు. సికిందరావు తహసీల్ పరిధిలోని ఆరుగురు అధికారులను […]

adithya Viral

హత్రాస్‌ ఘటన పై విచారణకు ఆదేశించిన సీ.ఎం. …

జూలై 2న యూ.పీ. లోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 122 మందికి పైగా మరణించారు, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం హత్రాస్‌కు 47 కిలోమీటర్ల దూరంలోని ఫుల్రాయ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన పై స్పందించిన సీ.ఎం. యోగి ఆదిత్యనాథ్‌ దీనిపై విచారణకు ఆదేశించారు. హత్రాస్ ప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక చర్యలు తీసుకున్నారు. సికిందరావు తహసీల్ పరిధిలోని ఆరుగురు అధికారులను […]

WhatsApp Image 2024-07-10 at 11.15.33 AM Viral

చూస్తుండగానే విరిగిపడిన కొండచరియలు… పరుగులు తీసిన ప్రజలు…

ఉత్తరాఖండ్ లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఉత్తరాఖండ్ కు వచ్చిన పర్యాటకులు చూస్తుండగానే అక్కడున్న కొండచరియలు అకస్మాత్తుగా విరిగిపడ్డాయి. దానితో అక్కడున్న జనం భయంతో దూరంగా పరుగులు పెట్టారు. ఉత్తరాఖండ్ చమోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి.

WhatsApp Image 2024-07-10 at 11.16.28 AM Exclusive

తన పిల్లలను చంపి తాను చనిపోవాలనుకున్న తండ్రి… చివరికి ఏమయిందంటే…!!!

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక అబ్దుల్లాపూర్ మేట్‌లోని ఓ తండ్రి తన ముగురు పిల్లలని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోడానికి ఇనాంగూడ చెరువులోకి తన కారును వేగంగా చెరువులోకి పోనిచ్చాడు. అదిచూసిన అక్కడ స్థానికులు వెంటనే స్పందించి ఒక తాడు సహాయంతో నీటిలోకి దూకి వారిని రక్షించి వడ్డుకు తీసుకొని వచ్చారు. ప్రమాదవశాత్తు దూసుకు వెళ్లారనుకొని నలుగురిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చమని అందులో ఒకరు తెలిపారు. ఈ ఘటనకు గల సంభందించి పూర్తి […]

chidambaram Viral

కనగసబాయి ఆరాధనకు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు…

చిదంబరంలోని నటరాజ ఆలయంలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఆణి తిరుమంజనం సందర్భంగా కనగసబాయిపై పూజలు నిలిపివేసేందుకు ప్రయత్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టు మంగళవారం హెచ్‌ఆర్‌ అండ్‌ సీ.ఈ. శాఖను కోరింది. ఎవరైనా చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం మీకు అధికారం ఉంది అని తాత్కాలిక సీజే ఆర్ మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌లతో కూడిన మొదటి బెంచ్ పేర్కొంది.

hit Crime

BMW హిట్ అండ్ రన్ కేసు నిందితుల అరెస్ట్…

ముంబై BMW హిట్ అండ్ రన్ కేసులో పరారీలో ఉన్న నిందితుడు శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు మిహిర్ షా ను పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల ముందు అతను తన విలాసవంతమైన కారును ద్విచక్ర వాహనంపై ఢీకొట్టి ఒక మహిళను చంపడమే కాకుండా ఆమె భర్తను తీవ్రంగా గాయపరిచాడు. ఆదివారం ఉదయం నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న మిహిర్ షా ను ముంబై సమీపంలోని విరార్ నుంచి అరెస్టు చేశారు. మిహిర్ షా […]

KIM Political

7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీల్లో ప్రారంభమయిన ఉపఎన్నికలు…

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జూలై 13న జరగనుందని ఎలక్షన్ కమీషన్ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ భార్య సుఖు కమలేష్ ఠాకూర్‌తో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు మరియు కొత్తవారి భవితవ్యం ఈ ఎన్నికల్లో నిర్ణయించబడుతుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరిగిన ఈ ఎన్నికలు శాసన సభలలో సిట్టింగ్ […]

sangam Kakinada

తూరంగిని కాకినాడలో విలీనం చేయాలి… -పౌర సంక్షేమసంఘం-

కాకినాడ అర్బన్ తూరంగి గ్రామంలో విశ్రాంత అధ్యాపకులు జోగా అప్పారావు అధ్యక్షతన పౌరసంక్షేమసంఘం పిలుపు మేరకు స్థానిక జయప్రకాష్ నగర్ లో స్థానిక పౌర సమావేశం నర్వహించారు. ఈ సమావేశంలో 25వేల జనాభాతో వున్న తూరంగి అర్బన్ లో కార్పోరేషన్ పౌర సౌక ర్యాలు కల్పించడంలేదని పంచాయతీ స్థాయి నిర్వహణ కూడా కరువయ్యిందని అన్నారు. త్రాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాల నిర్వహణ మృగ్యం అయ్యిందన్నారు. 13 ఏళ్లుగా పంచాయతీ రాజ్ నుండి వేరు చేసి […]

kkdkkd Viral

ఉత్తరప్రదేశ్ లో మిల్క్ ట్యాంకర్‌ బస్సు ఢీ…

ఉత్తరప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నావ్ దగ్గర లక్నో నుంచి ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళ్తున్న మిల్క్ ట్యాంకర్‌ను అటువైపుగా వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్తలానికి చేరుకున్నారు. అక్కడ పడివున్నమృత దేహాలను, గాయ పడిన వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై […]

gottipati Exclusive

కడప జిల్లాలో రైతు సమస్యను పరిష్కారించిన మంత్రి…

మంత్రి చొరవతో మూడు గంటల్లోనే కడప జిల్లా రైతు సమస్య పరిష్కారం జరిగింది. ఆంధ్ర ప్రధేశ్‌ లోని కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసాని పల్లెలో అబ్బయ్య అనే రైతు అవస్థ చూసి అక్కడున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చలించిపోయారు. వెంటనే రైతన్నను ఆదుకోవాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసారు. యుద్ధ ప్రాతిపదికన అబ్బయ్య పొలంలో స్తంభం ఏర్పాటు చేయడంతో ఏళ్ల తరబడి పరిష్కారం కానీ సమస్య మంత్రి ఆదేశాలు అందిన కేవలం మూడు […]