IMG-20231106-WA0035 Crime

వీడు మామూలోడు కాదు…

ఇప్పటి వరకూ నగదు దొంగతనం చేసేవాళ్లకోసం వినుంటారు. అదే విధంగా ఆభరణాలు, విలువైన వస్తువులు, బైకులు, పర్స్‌లు చోరీ చేసేవాళ్ల కోసం తెలుసుకునుంటారు. అయితే వీడు మాత్రం సెపరేటు…. అద్దెపేరుతో ఏకంగా కార్లతోనే ఉడాయించేస్తుంటాడు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామం ఉయ్యూరివారిమెరక కు చెందిన బీర క్రిష్ణంరాజు అనే వ్యక్తి తాను ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడినని జనాన్ని నమ్మిస్తుంటాడు. OLX App లో ప్రకటన చూసి అమలాపురం పట్టణం సూర్య నగర్ కు చెందిన […]

WhatsApp Image 2023-11-06 at 10.21.59 PM Political

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మూడు ప్రధాన పార్టీలు… -సీ.పీ.ఎం. నేతలు లోకనాథం, సీతారాం-

కేంద్రంలోని బీ.జే.పీ. ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలైన వై.సీ.పీ., టీ.డీ.పీ., జనసేనలు ప్రశ్నించకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని సీ.పీ.ఎం. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాధం, మంతెన సీతారాంలు ఆవేదన వ్యక్తం చేశారు. సీ.పీ.ఎం, ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా రక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర కాకినాడ చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విభజన హామీలు అమలు చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]

WhatsApp Image 2023-11-06 at 10.03.47 PM Trending News

అక్రిడిటేషన్ తో ప్రమేయం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

అక్రిడిటేషన్‌ తో ప్రమేయం లేకుండా అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్లందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర పౌర సమాచార , బీ.సీ. సంక్షేమ శాఖామంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను కాకినాడ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కోరింది. రామచంద్ర పురంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి శాలువాతో సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పీతల అచ్యుతరామారావు, ప్రధాన కార్యదర్శి గునిపే శోభన్ బాబు, ట్రెజరర్ కోనేటి శ్రీనివాస్ రావు, ఎడ్వైజరీ కమిటీ సభ్యులు టీవీ 7 అధినేత వీది […]

WhatsApp Image 2023-11-06 at 9.42.35 PM Political

చంద్ర బాబుతోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు…

సామర్లకోట రూరల్ మండలం పి. వేమవరం గ్రామం నందు పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ సామర్లకోటలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తామెదుర్కొంటున్న సమస్యలను చెప్పుకొచ్చారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మినీ మేనిఫెస్టో వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు.

WhatsApp Image 2023-11-06 at 9.25.56 PM Political

44 ప్లాస్టిక్ బ్యాగ్ లలో 2670 కేజీల PDS బియ్యం స్వాధీనం…

కాకినాడ సిటీ సంజయ్ నగర్‌ కాలనీలోని ఒక ఇంటిలో బియ్యం అక్రమ నిల్వ ఉండడాన్ని గమనించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి ఒక ఇంటిని తనిఖీ చేయగా 22 ప్లాస్టిక్ బ్యాగ్ లలో సుమారు 1359 కేజీల PDS బియ్యంను, ఇంటి ఆవరణలో గల ఒక వాహనములో 22 ప్లాస్టిక్ బ్యాగ్ లలో 1311 కేజీల PDS బియ్యంను మొత్తం వెరసి […]

WhatsApp Image 2023-11-06 at 9.21.48 PM Political

సామాజిక న్యాయం వై.యస్.ఆర్. కాంగ్రెసు పార్టీ తోనే సాధ్యం…

సామాజిక న్యాయం లక్ష్యంగా రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీ.ఎం. బూడి ముత్యాల నాయుడు అన్నారు. 2024లో జగన్ అవసరం ఎంతైనా ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు,ఉన్నత కులాలలో ఆర్ధికంగా వెనుక బడిన వారికి తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్రను రాష్ట్రంలోని నిర్వహిస్తునట్లు ఆయన చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్ర సభ కాకినాడ రూరల్లోని సర్పవరం సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు, మంత్రులు విశ్వరూప్, వేణు […]

WhatsApp Image 2023-11-06 at 9.20.22 PM Political

బీజేపీ నేతల మీద కేసు డిస్మిస్‌…

2019లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయను అడ్డుకున్నారనే ఆరోపణతో 11 మంది భారతీయ జనతా పార్టీ నాయకుల మీద సర్పవరం పోలీసులు నమోదు చేసిన కేసును జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (మొబైల్ )వారు కొట్టి వేశారు. భారతీయ జనతా పార్టీ నాయకుల తరపున పార్టీ న్యాయవాదులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, ముత్తా వెంకన్న, పెండెం శ్రీదేవి న్యాయస్థానంలో వాదన వినిపించారు. పోలీసులు కేసు నమోదు చేసిన […]

Weather

Weather Forecast

• Andhra Pradesh: Maxmum- 31°C and minimum temperature is  22°C.   • Arunachal Pradesh:  20°C and  8°C.   • Assam:  29°C and  17°C.   • Bihar:  30°C and  16°C.   • Chhattisgarh: 32°C and  18°C.   • Goa:  32°C and  23°C.   • Gujarat:  34°C and  19°C.   • Haryana:  30°C and  13°C.   • […]

వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిష్టకు మూడోసారి పరీక్ష…!

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్టగా మారింది. వచ్చే ఎన్నికలు ఆ పార్టీకి మూడో సారి బల పరీక్ష కాబోతోంది. ఎందుకంటే గత మూడు దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఆ నియోజక వర్గాన్ని కైవసం చేసుకోవటం, రెండు దఫాలుగా వైఎస్‌ఆర్‌సీపీకి ఎదురుదెబ్బలు తగలడమే. ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ల జోగోశ్వరరావు అక్కడ మరోసారి తెలుగుదేశాన్ని నెగ్గించాలనే సంకల్పంతో పావులుకదుపుతున్నారు. ఆయనకు జన సేన పార్టీ మండపేట ఇంచార్జి వేగుళ్ల లీలాకృష్ణ తోడయ్యారు. తెలుగుదేశం […]

IMG-20231104-WA0017 Culture

జాతీయ స్థాయి యోగా పోటీలకు యశ్వంత్….

జాతీయ స్థాయిలో జరుగనున్న యోగా పోటీలకు సామర్లకోట అయోధ్యరామ పురం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కిలారి యశ్వంత్ ఎంపికయ్యాడని హెచ్.ఎమ్. తోటకూర సాయి రామకృష్ణ, వ్యాయామోపాధ్యాయుడు టీ. వైకుంఠం లు తెలిపారు. ఇటీవల వీరవాసరం లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్న యశ్వంత్ అత్యద్భుత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడని పేర్కొంటూ… ఈ సందర్భంగా యశ్వంత్ ను అభినందించారు.