పీ.ఆర్. డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం…
పిఠాపురం మహారాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. క్షతగాత్రులకు, అత్యవసర శస్త్రచికిత్సలకు అవసరమైన రక్తం అందుబాటులో ఉంచేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.వి. తీరుపాణ్యం కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ నరసింహ నాయక్, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.ఎం.హెచ్.ఓ. మాట్లాడుతూ… డిగ్రీ విద్యార్థులు రక్తదానానికి ముందుకు రావటం […]




