IMG-20231109-WA0034 Trending News

పీ.ఆర్‌. డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం…

పిఠాపురం మహారాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. క్షతగాత్రులకు, అత్యవసర శస్త్రచికిత్సలకు అవసరమైన రక్తం అందుబాటులో ఉంచేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.వి. తీరుపాణ్యం కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని డి.ఎం.హెచ్‌.ఓ. డాక్టర్‌ నరసింహ నాయక్‌, జిల్లా టీబీ కంట్రోల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆర్‌. రమేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.ఎం.హెచ్‌.ఓ. మాట్లాడుతూ… డిగ్రీ విద్యార్థులు రక్తదానానికి ముందుకు రావటం […]

Screenshot_20231109_095446 Political

పవన్ పై ఓ.యూ విద్యార్థులు ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ లో ఓ.యూ. జే.ఏ.సీ. నేతలు ఫైర్ అయ్యారు. డూప్ లేకుండా నటించలేని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసి కోట్లల్లో దోచుకుంటున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చాక 14 రోజుల పాటు ఆహారం మానేసిన వ్యక్తి, ఇప్పుడు వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆయన్ను తరిమి తరిమి కొడతాం అని ఓ.యూ. విద్యార్థులు అల్టిమేటం జారీ చేశారు.

స్టిక్కర్లు… బ్రోచర్లు… ఫోన్‌కాల్స్‌… ఎందుకు కావాలంటే…!

స్టిక్కర్లు వేశారు…. ఇంటింటికి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అన్నారు. బ్రోచర్లు అందజేశారు… గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అన్నారు. ప్రతి వారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు పేరు మార్చి స్పందన అన్నారు… అది కాస్తా జగనన్నకు చెబుదాం గా మార్చారు. తాజాగా “ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే…” అంటూ మరో ప్రచార కార్యక్రమాన్ని 9 నవంబర్‌ నుంచి చేపట్టారని ప్రతిపక్షాలు, వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ పార్టీల మాటెలా ఉన్నా… పేరు తప్ప ప్రచార కార్యక్రమం అంతా ఒకటేనని రాజకీయ […]

విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 32 మంది బలిదానాలతో ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా ఏర్పడ్డ విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని పరిరక్షించుకోవటం అందరి భాద్యతని టిఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాజు సూచించారు.. విశాఖ ఉక్కు … ఆంధ్రుల హక్కు నినాదం దిక్కులు పిక్కటిల్లేలా అప్పట్లో విశాఖ ఖర్మాగారాన్ని ఏర్పాటు చేసుకున్నామని, వేలాది మందికి ఉద్యోగాలు, పరోక్షంగా లక్షలాది మందికి వ్యాపార, ఉపాది, ఉద్యోగ మార్గాన్ని చూపిన విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని కాపాడుకోవాలని ఆయన హితవుపలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]

సీహెచ్‌సీ ఐసీటీసీల పనితీరు పరిశీలిన

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రాలలోని ఐసీటీసీ కేంద్రాల్లో సిబ్బంది పనితీరును జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, టీబీ కంట్రోల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వసుంధర బుధవారం పరిశీలించారు. సీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవల పట్ల ఆరా తీశారు. అనంతరం నాన్‌ ఏఎన్‌సీ రిజిష్టర్‌, ఐసీటీసీ, పిఐడీ రిజిష్టర్‌, స్పౌజ్‌ టెస్టింగ్‌, కౌన్సిలింగ్‌ రిజిష్టర్‌ తదితర రికార్డులను పరిశీలించారు.

IMG-20231108-WA0017 Education / Career

నేషనల్ సైన్స్ కాంగ్రెస్ కు విద్యార్థినీ విద్యా ర్థులు సన్నద్ధం కావాలి… -జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి-

ఈ నెల 9 వ తేదీ గురువారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నేషనల్ సైన్స్ కాంగ్రెస్ కు విద్యార్థినీ విద్యా ర్థులు సన్నద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి ప్రకటనలో పేర్కొన్నారు . జిల్లా విద్యాశాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సమనస ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా ఈ నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ కు వేదిక ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ […]

Screenshot_20231108_160730 Political

హౌసింగ్ చైర్మన్ రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత…

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపురం నియోజకవర్గం వై.సీ.పీ. ఇన్చార్జి దావులూరు దొరబాబు పంపిణీ చేశారు. ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై వైద్య సేవలను అందుకుంటున్న పలువురు సీ.ఎం. సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఉదయం సామర్లకోట పార్టీ కార్యాలయంలో హౌసింగ్ చైర్మన్ దొరబాబు బాధితులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు […]

IMG-20231108-WA0016 National

విద్యాసంస్థల బంద్ విజయవంతం… సంపూర్ణంగా బంద్ ప్రకటించిన విద్య సంస్థలు…

విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ ఆపాలని అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కాకినాడలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భంగా ఏ.ఐ.వై.ఎఫ్. రాష్ట్ర సహాయ కార్యదర్శి ,వై బాబి, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి , ఎం. గంగా సూరిబాబు ,పి.డి.ఎస్.యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, సిద్దు, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు బుల్లి రాజు, మాట్లాడుతూ… విశాఖ స్టీల్ […]

ఓటుకి …విశాఖా ఉక్కు పోటు..!

వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉక్కు పోటుకి రాజకీయ పార్టీలు ప్రభావితం కానున్నాయి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ జపం విశాఖ వాసులకు కొంత ప్రతిష్టగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై పెదవి విప్పకపోడంతో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఉక్కుపోటు తప్పేట్టులేదు. ఎన్‌డీఏ కూటమిలోని జనసేన పార్టీపట్ల విశాఖవాసులు అంతగా శ్రద్ద కనపరచడం లేదంటున్నారు. ఇక తెలుగు దేశం పార్టీ కూడా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటైజేషన్‌పై మనసువిప్పి మాట్లాడకపోడంతో విశాఖ వాసులు […]

బాస్‌ల బాటలో సిబ్బంది ఉన్నారా…!

పోలీస్‌ బాస్‌ల బాటలో సిబ్బంది నడుచుకుంటున్నారా… అంటే లేదనే చెప్పక తప్పదు. అందుకు కారణాలు కోకొల్లలు. ఒక్క గంజాయి అక్రమ రవాణా, బ్లాక్‌ మార్కెటింగ్‌ వ్యవహారాన్నే పరిశీలిస్తే… సిబ్బంది తీరు ఆవిషృతమవుతుంది. దట్టమైన విశాఖ ఏజన్సీ ప్రాంతం నుంచి నిషేదిత గంజాయి రవాణా కాకినాడ జిల్లాను దాటుకుని అటు అమలాపురం ఇటు రాజమండ్రితో పాటు విజయవాడ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలకు చేరుకుంటుంది. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, మండలాల మీదిగా ఈ గంజాయి రవాణా గోప్యంగా పలు […]